వరి తెగులుపై రైతులకు అవగాహన.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : వరి పంటలో కలుపు నివారణ ముందుగా గుర్తించి చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధ్యమని ఏరియా జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. మక్తల్ మండలంలోని పస్పుల గ్రామ రైతు వేదికలో నాగార్జున…
వెదురుకుప్పం మండలం తెల్లగుండ్లపల్లి గ్రామ పంచాయతీ లో , “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం
వెదురుకుప్పం, జూలై 26 (మన న్యూస్):– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ సారథ్యంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం వెదురుకుప్పం మండలం తెల్లగుండ్లపల్లి గ్రామ…
రాయలసీమ ప్రజాప్రతి నిధులతో ఒరిగింది శూన్యం-8మంది ఎంపీలు, 52 మంది ఎం.ఎల్.ఏలు.ఉన్నా ఫలితం లేదు.
–సీనియర్ అడ్వకేట్ జీవి కృష్ణ మూర్తి.ఉరవకొండ మన న్యూస్: రాయలసీమ అభివృద్ధికి సీమ ప్రాంత ఎంపీలు ఎమ్మెల్యేలు త్వరగా పెట్టిందేమీ లేదంటూ సీనియర్ అడ్వకేట్ జీవీ కృష్ణమూర్తి ఆరోపించారు.శ్రీబాగ్ఒడంబడిక ప్రకారం రాయలసీమ కర్నూలు లో రాజధాని లేక పోగా ప్రధాన హైకోర్టు…
మీ త్యాగాలు ఎప్పటికీ మరువ లేనివి.ఘనంగా కార్గిల్ విజయోత్సవ దివాస్ వేడుకలు.
అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయోత్సవ దినోత్సవాన్ని శనివారం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాతవూరు విజయ క్లాత్ సర్కిల్ నుండి సప్తగిరి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, దేశ రక్షణ కోసం…
సాలూరు పురపాలక సంఘంపారిశుధ్యల పక్షోత్సవాలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు ( ఇన్ చార్జీ)
మన న్యూస్ సాలూరు జూలై26:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో సీజనల్ వ్యాదులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు (ఇన్చార్జి ) సూచించారు. ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. శానిటరీ సెక్రెటరీలు ఆధ్వర్యంలో ASO…
జోరుగా అక్రమ గ్రావెల్ దందాపదులకొద్ది టిప్పర్ల సహాయంతో అక్రమంగా ఎర్రమట్టి తరలింపుచూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 26 :-జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్ద పోతులపాడు శివారులోని క్వారీలో అక్రమంగా ఎర్రమట్టిని కొందరు అక్రమార్కులు తరలిస్తున్నారు.ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పదులకొద్దీ టిప్పర్ల సహాయంతో అక్రమార్కులు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.…
ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాలలో కార్గిల్ విజయ్ దివస్
గూడూరు, మన న్యూస్ :- గూడూరులోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.సి.సిఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ శనివారం, జూలై 26, 1999 కార్గిల్ సంఘర్షణ తర్వాత భారతదేశం విజయాన్ని ప్రకటించిన రోజును గుర్తుచేసుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ 2025 జరుపుకున్నారు.…
భారతీయ జనతా యువమోర్చా గూడూరు ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం
దేశభక్తి కలిగి యువత విద్యార్థులు భారత దేశ అభివృద్ధికి కృషి చేయాలి: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్,కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర సైనికులకు నివాళులర్పించిన విద్యార్థులు మరియు బీజేవైఎం నాయకులు గూడూరు, మన న్యూస్…
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పదవ వర్ధంతి వేడుకలు
గూడూరు, మన న్యూస్ :- ఏపీజే అబ్దుల్ కలం వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు ఆధ్వర్యంలో గూడూరు కోర్టు సముదాయంలో ఏడవ అదనపు జిల్లా జడ్జి గూడూరు శ్రీ వెంకట నాగ పవన్ మరియు…
డిప్యూటీ సీఎం అడ్డాలో అక్రమ వ్యాపారాల జోరుచెందుర్తి జాతీయ రహదారిపై విచ్చలవిడిగా ఆయిల్ దుకాణాలుపవన్ ప్రతిష్టను మసకబారుస్తున్న అధికారులు
గొల్లప్రోలు, మన న్యూస్ :- పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తుంటే కొంతమంది అధికారులు మాత్రం కాసులకు కక్కుర్తి పడి అక్రమ వ్యాపారాలకు నిలయంగా మారుస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అక్రమ వ్యాపారులను…

