ఇక తెలంగాణలో రేషన్ కార్డు లేని కుటుంబం ఉండదు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందచేస్తాం…ప్రజా పాలనలో ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు

ఇబ్రహీంపట్నం. మన న్యూస్ :- బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని శాస్త్ర గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ, ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా…

ఇటిక్యాల మండలంలో రెచ్చిపోతున్న దొంగ బాబాలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటిక్యాల మండలంలో దయ్యాలు భూతాలు పూజల పేరుతో తాయితల పేరుతో జనాల నుండి సొమ్ము వసూలు చేస్తున్నారు మండల కేంద్రంలో కొందరు మరియు ఉదండాపురం…

ప్రజా ఆరోగ్యమే – ప్రభుత్వ లక్ష్యం -లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్వెయిటింగ్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, వెయిటింగ్ హాల్ ల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే…

వాహనాలను తనిఖీ చేస్తున్న పాచిపెంట ఎస్సై వెంకట్ సురేష్

మన న్యూస్ పాచిపెంట, జూలై 30:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పాచిపెంట పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్టు వద్ద ఆంధ్ర నుంచి…

వ్యవసాయ రంగంలో మార్పులు, డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారీ, ఆదాయం ఎక్కువ మదుపు తక్కువ ,సద్వినియోగం చేసుకోవాలి రైతులు – సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యనారాయణ

మన న్యూస్ పాచిపెంట,జూలై 30:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దేశానికి వెన్నెముక రైతన్న ఆ రైతన్న కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రకరకాల సంక్షేమ పథకాలు యాంత్రీకరణ పద్ధతులు ప్రవేశపెట్టి వ్యవసాయ రంగంలో సమూల…

ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో సంబరాలు..

మన న్యూస్, తిరుపతి:జి ఎస్ ఎల్ వి ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో స్థానికులు మరియు కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి సంబరాలు నిర్వహించుకున్నారు.…

అపెక్స్ పరిశ్రమలు మండల లీగల్ సెల్ సమావేశం

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలం… కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పటై ఉన్న అపెక్స్ పరిశ్రమలో బుధవారం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జెడ్జి బివి.సులోచన రాణి, మానవ అక్రమ రవాణాపై అవగాహన…

అత్యవసర వైద్యసేవలపట్ల పీఎంపీలు అవగాహన కలిగిఉండాలికిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర

గూడూరు, మన న్యూస్ :- కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) గూడూరు-నాయుడుపేట డివిజన్ ఉపాధ్యక్షులు చిరమన సాయిమురళి అధ్యక్షతన బుధవారం, గూడూరు పట్టణంలోని మాయాబజారు రోడ్ లోని కెవి…

రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చేర్మన్ బీద రవిచంద్రని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గూడూరు టిడిపి నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా నెల్లూరులోని ఆయన కార్యాలయం నందు గూడూరు టిడిపి నాయకులు కలసి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించి…

భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ను పునరుద్ధరణ చేయాలి ..

ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీరాములు డిమాండ్.. గూడూరు, మన న్యూస్ :- ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం గూడూరు నియోజకవర్గ ముఖ్యం సమావేశం సివిఆర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//