బీసీలకు రాజ్యాధికారం ఎలా రాదో చూస్తా : తీన్మార్ మల్లన్న

Mana News :- బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యమే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే పీసీసీ చీఫ్ మీద ఒత్తిడి చేయించి తనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయించారని…

భారత్‌లోకి టెస్లా.. అమెరికాతో ట్రేడ్‌ డీల్‌లో ఏర్పాట్లు..!

Mana News, ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని టెస్లా భారత్‌లో అడుగుపెట్టే వేళ.. ఆటో మొబైల్స్‌పై కీలక నిర్ణయాలు వెలువడవచ్చు. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.మరోవైపు…

రోహిత్‌.. ఆ 25 పరుగులతో సంతోషమా?: సునీల్ గావస్కర్

Mana News, ఇంటర్నెట్ డెస్క్: భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌పై వస్తున్న విమర్శలను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కొట్టిపడేశాడు. జట్టు కెప్టెన్‌గా రోహిత్ దూకుడుగా ఆడుతుంటే డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం భిన్నంగా ఉంటోందని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.అయితే,…

విజయవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు నారా భువనేశ్వరి భూమి పూజ

Mana News :- విజయవాడ: నగరంలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ భవన్‌ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విజయవాడ టీచర్స్‌ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.…

త్వరలో భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్..

Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీలో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో జరిగింది. దీనిని వీక్షించడానికి బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా వెళ్ళారు.ఈ సందర్భంలో భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ పునఃప్రారంభం గురించి కూడా ప్రశ్నలు…

ఏపీలో ప్రయాణించే 10 రైళ్ల నంబర్లు మార్చిన తూర్పు కోస్తా రైల్వే..!

Mana News :- రైల్వేశాఖలో జరుగుతున్న సంస్కరణల్లో భాగంగా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో భాగంగా ఇప్పుడు తూర్పు కోస్తా రైల్వే ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశాలో రాకపోకలు సాగించే 10 రైళ్ల నంబర్లలో మార్పులు చేసింది.…

రజినిని బ్యాడ్‌టైమ్‌ వెంటాడుతుందా ????

Mana News :-  విడదల రజిని.. పరిచయం అవసరం లేని పేరు. చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకొని.. స్పెషల్ అనిపించుకున్నారు. కట్ చేస్తే గత ఎన్నికల్లో ఓటమి.. రజినికి అన్ని రకాలుగా చుక్కలు చూపిస్తోంది. ఓవైపు కేసులు.. మరోవైపు అవినీతి…

నిధులకు కొరత లేదు: చిత్తూరు కలెక్టర్

Mana News :- వేసవిలో తాగునీటి సమస్యపై అలసత్వం వద్దని అధికారులకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయం నుంచి RWS అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్య నివారణకు నిధుల…

తెలంగాణలో చిత్తూరు యువకుడు సత్తా

Mana News :- తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ చాంఫియన్ షిప్ పోటీల్లో రామకుప్పం మండలంలోని బళ్లకు చెందిన విద్యార్థి మౌనిశ్ విశేష ప్రతిభ కనబరచాడు. సీనియర్ విభాగంలో ఇతను విజేతగా…

రైతులకు రూ.3880 కోట్లతో మరో కొత్త పథకం

Mana News :- దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక.. మరిన్ని పథకాలను అన్నదాతల కోసం ప్రవేశపెడుతున్నారు.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//