హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్.. సర్వత్రా విమర్శలు

Mana News :- ఎందరినో బలి తీసుకుని, ఎన్నో కుటుంబాలను ఆగం చేసిన ఈ ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారిపై,వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ గత కొంత కాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే బెట్టింగ్ యాపులను ప్రమోట్…

90ఎం.ఎల్ బ్యాచ్ మీ ఆటలు ఇక సాగవు – ఎమ్మెల్యే డాక్టర్ థామస్

పెనుమూరు , మన న్యూస్ :-…….90 ఎం.ఎల్ బ్యాచ్ కు ఇకపై మీ ఆటలు సాగవని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హెచ్చరించారు.శనివారం పెనుమూరు మండలంలో గ్రీవెన్స్ సెల్ లో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు అలాగే ప్రజా సమస్యల…

రోడ్డు ప్రమాదంలో చెన్నిపాడు వాసి మృతి..

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 15:- జోగులాంబ గద్వాల జిల్లాఅలంపూర్ ఉండవెల్లి : ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో మానోపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ రవి రెడ్డి శనివారం రాత్రి 8.30…

సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం -పారిశుధ్య కార్మికులను సన్మానించిన నాగబాబు

పిఠాపురం మార్చి 15 మన న్యూస్ :- రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ సూచన మేరకు శనివారం పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో వున్న గోకులం గ్రాండ్లో పిఠాపురం పారిశుధ్య కార్మికులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,…

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

Mana News :- శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న చిత్రం ‘రైస్ మిల్’. యూత్ ఫుల్‌ డ్రామాగా రూపుదిద్దుకోబోతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్,…

శ్రీవల్లి దేవసేన ఆలయ రహదారి,అభివృద్ధి పనులు పరిశీలించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ, ఎమ్మెల్యే పులివర్తి నాని

Mana News :- చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండల పరిధిలోని ఊట్లవారిపల్లిలో వెలసినశ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో జరుగుతున్న రహదారి, పలు అభివృద్ధి పనులను శనివారం చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ..,…

మానవత”చే పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి పంపిణీ – క్రమశిక్షణతో విద్యా ప్రగతి సుసాధ్యం

మన న్యూస్, తిరుపతి,మార్చి 15 :- సంపూర్ణ విద్యతోనే అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సుసాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ప్రభుత్వ గిరిజన సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని పదవ తరగతి విద్యార్థులకు మానవతా…

ఉదయగిరి వైసిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

ఉదయగిరి,మన న్యూస్, మార్చి 15 :- నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వై సి పి ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి వై సి పి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్…

వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూములలో జరిగిన భారీ దోపిడీ పై నెల్లూరుజిల్లా YSRCP అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి పరిశీలించిన MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

ఉదయగిరి,మన న్యూస్ మార్చి 15 :- నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడు గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను నెల్లూరుజిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్, ఉదయగిరి వై సి పి ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి…

YSRTA మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న….. ఎం ఎల్ సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

నెల్లూరు, మన న్యూస్, మార్చి 15 :- నెల్లూరు వై సి పి నగర కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్చార్జి & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు…

You Missed Mana News updates

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం
ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.
కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి