టెన్త్ పరీక్షల అభ్యర్ధులకు విద్యామంత్రి లోకేష్ సూచనలు..!
Mana News :- ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఇంగ్లీష్ మీడియంలో 5.64 లక్షల మంది విద్యార్ధులు, తెలుగు మీడియంలో 51 వేల మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయబోతున్నారు.ఏడు పేపర్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి వేడుకలు
గొల్లప్రోలు మార్చి 17 మన న్యూస్ ;-ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పాటుపడిన త్యాగశీలి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా.. గొల్లప్రోలు శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం…
యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు, సజ్జనార్ వార్నింగ్
Mana News :- హైదరాబాద్: కాసులకు కక్కుర్తి పడి కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు స్వయంగా తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదవడంతో వారంతా కటకటాలపాలయ్యారు.తాజాగా, యూట్యూబర్ హర్షసాయిపై…
ఉచిత వైద్య శిబిరం విజయవంతం – శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు- రవి రాజు
మన న్యూస్,తిరుపతి,మార్చి 16 :– శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక కరకంబాడి రోడ్డు మార్గంలోని వినాయక సాగర్ వద్ద జరిగిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. డిబిఆర్ హాస్పిటల్ వైద్య బృందం నేతృత్వంలో జరిగిన…
తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు గా రూపేష్
మన న్యూస్,తిరుపతి,మార్చి 16:-తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా రూపేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నగరంలోని ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రైవేట్…
నెల్లూరులో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసిన- ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు,మన న్యూస్, మార్చి 16 :- శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు 6 వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ &…
నెల్లూరులో రంగ రంగా వైభవంగా “రంగడి” రథోత్సవం
నెల్లూరు,మన న్యూస్, మార్చి16: – నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం కన్నుల పండగ రథోత్సవం సాగింది. స్వామి వారిని పట్టు వస్త్రాలతో అలంకరించి,రధం మీద ఉంచి ముందుగా గాలి గోపురం తూర్పు…
నెల్లూరు వైస్సార్సీపీ కార్యకర్తల సమక్షంలో వై సి పి 14 వ డివిజన్ ఇంచార్జ్ గా కొండమ రెడ్డి గిరిధర్ రెడ్డి ని ఎంపిక చేసిన.. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :-నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం 14 డివిజన్ ప్రజల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 14…
నెల్లూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహానికి మాలలు లేసి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు
నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :- అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు సిటీ ఆత్మకూరు బస్టాండ్ సర్కిల్ నందు గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాలలు లేసి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు.తెలుగువారికి ప్రత్యేక…
దాత ఔదార్యం… సామాన్య భక్తులకు శాశ్వత కళ్యాణ మండపం
గొల్లప్రోలు మార్చి 17 మన న్యూస్ :- గొల్లప్రోలు, శ్రీ సీతారామస్వామి వారి సన్నిధిలో కళ్యాణం చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందనీ, పిల్లాపాపలతో పదికాలాల పాటు సుఖంగా ఉంటారనేది భక్తుల నమ్మకం అందుకే అనాదిగా చుట్టు ప్రక్కల నుంచి వ్యయ…