ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం.. వైకాపా వాకౌట్ చేస్తే నేనేం చేయలేను -ఐటి మంత్రి నారా లోకేష్

Mana News :- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించిన వాస్తవాలను అంగీకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సిపి) సిద్ధంగా లేదని విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ విమర్శించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం గురించి…

డయల్ 100 ఫోన్ రాగానే స్పందించాలి :జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, డయల్ 100 కు ఫోను రాగానే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రమేష్ చంద్ర అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను అకస్మాకంగా సందర్శించి…

ఔరంగజేబు సమాధి వద్ద భద్రత పెంపు..

Mana News :- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై మహారాష్ట్రలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆ సమాధిని తొలగించాలని కొన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భద్రతను పెంచారు. సమాధిని విజిట్ చేసేవారు కచ్చితంగా…

గుడ్‌న్యూస్..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..ఎప్పటి నుంచి అంటే?

Mana News :- ఎట్టకేలకు తెలంగాణ నేతలపై కనికరం చూపిన చంద్రబాబు తిరుమలలో తెలంగాణ నేతల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలకు అనుమతించిన సీఎం చంద్రబాబు మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసిన టీటీడీ తెలంగాణ…

వాలంటీర్ల కొనసాగింపు పై కీలక పరిణామం..!!

Mana News :- ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పై ప్రభుత్వం మరో సారి స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాగా, వైసీపీ ప్రభుత్వం…

విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే.. పూర్తిగా సహకరిస్తాం: సీఎం చంద్రబాబు

Mana News :- విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, విజన్‌ డాక్యుమెంట్‌ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజక వర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లను సభ్యులకు అందిస్తాం అని, ప్రతి ఒక్కరిని…

కొత్త రేషన్ కార్డుల కోసం తప్పని నిరీక్షణ..!

Mana News :- కొత్త రేషన్‌ కార్డుల కోసం తప్పని నిరీక్షణ, గణతంత్ర దినోత్సవం రోజున ఎంపిక చేసిన గ్రామాల్లో పంపిణీ, మిగతా గ్రామాల్లో దరఖాస్తుదారుల ఎదురుచూపులు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసినా ముందుకు సాగని ప్రక్రియ. మోర్తాడ్‌(బాల్కొండ):గణతంత్ర దినోత్సవాన ఎంపిక…

సాసనులు గ్రామంలో ఎద్దుల దొంగతనం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 17;- జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం లోని సాసనూలు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములవి ఎద్దుల దొంగతనం జరిగింది. బోయ మద్దిలేటి తండ్రి ఈదన్న, మరొకటి బోయ లక్ష్మీనాయుడు తండ్రి తలారి ఈదన్న సంబంధించిన…

అమరజీవి పేరు మార్చడం సిగ్గుచేటు -కేంద్ర మంత్రి బండి సంజయ్.

కరీంనగర్. మన న్యూస్ :- కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ ఆధ్వర్యములో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124 వ జయంతి కరీంనగర్ పట్టణములోని టెలిఫోన్ ఆఫీస్ చౌరస్తా లోని శ్రీ పొట్టి శ్రీరాములు…

అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు-హైదరాబాద్‌ ఓఆర్ఆర్ కంటే ఎక్కువ!

Mana News :- అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రధాన ప్రాజెక్టును ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక అమరావతి చుట్టూ భారీ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంతో సమానంగా ఉంటుంది.ఈ ఓఆర్ఆర్…

You Missed Mana News updates

యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం