ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటిన గూడూరు విద్యార్థి

గూడూరు, మన న్యూస్ :- శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపికల ఫలితాలలో గూడూరుకు చెందిన విద్యార్థి సత్తా చాటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం నలజాలమ్మ వీధి ప్రాంతానికి చెందిన చలమత్తూరు ఈశ్వర్ శుక్రవారం విడుదలైన పోలీస్…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – పెద్దగెడ్డ నీరు విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 2:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలన చేపట్టి ప్రజలను బ్రష్టు పట్టించిందని కారణంగా రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో…

ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

గూడూరు, మన న్యూస్ :- ఘనంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 149వ జయంతి వేడుకజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలచర్ల వారి పాలెం నందు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 149వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.…

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం:- PM కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో అర్హులైన రైతులకు మంజూరు అయిన 14 కోట్ల 91 లక్షల రూపాయల చెక్కును అందించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్…

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం 2025 – 26 మొదటి విడత ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు డా.కలికిరి మురళీమోహన్

యాదమరి ఆగస్ట్ 02 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం” 2025 – 26 మొదటి విడత నిధుల విడుదల ప్రారంభోత్సవం…

గిరిజన చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ అవసరం: న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

*మన న్యూస్ సింగరాయకొండ:-*పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతయ్య కాలనీ గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యాసామాగ్రి మరియు పోషకాహారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అమెరికాలో నివాసం ఉంటున్న ఇందుపల్లి జాషువా పుట్టినరోజు సందర్భంగా, ఆయన తాతయ్య అయిన విశ్రాంత ఎగ్జిక్యూటివ్…

తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమైనవి – పాచిపెంట సీడీపీఓ అనంత లక్ష్మి

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో బిడ్డ పుట్టిన మొదటి గంటలోపల ముర్రుపాలు ఇవ్వాలని పాచిపెంట ఐసిడిఎస్ పిఓ బి అనంతలక్ష్మి కోరారు. శుక్రవారం నాడు మండలం రాయగడ్డివలస పంచాయతీ సరాయి వలస, గురువు…

హాస్టల్లు తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్, బీసీ హాస్టల్లో 14మంది విద్యార్థులు. అందులో ఆరుమంది సెలవు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో బీసీ హాస్టల్ లో 14మంది విద్యార్థులకు గాను 6 మంది సుదీర్ఘ సెలవులో ఉండగా మిగతా ఎనిమిది మంది విద్యార్థులకు ఒక వార్డెన్, అటెండర్, కుక్, నైట్…

చంద్రబాబుకు జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. జగన్ రెడ్డి పనికిమాలిన చర్యలు మానుకో…టిడిపి నగర అధ్యక్షులు వట్టికుంట చినబాబు..

మన న్యూస్,తిరుపతి :– నెల్లూరు పర్యటనకు వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుంట…

గూడూరులో స్పౌస్ వితంతు పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు

గూడూరు, మన న్యూస్ :- రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా మంజూరైన లక్షా తొమ్మిది వేల స్పౌస్ వితంతు పెన్షన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనల ప్రకారం నేడు గూడూరు 2వ…

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు