పోతురాజు ఆలయానికి కంచు గుడిగంట ప్రధానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దామరగిద్ద మండలం పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీశ్రీశ్రీ పోతురాజు స్వామి ఆలయానికి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ సాయి ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ ప్రోపరేటర్ రుద్రా రెడ్డి మంగళవారం రోజు…

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి,కుతుబ్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం డి కుతుబ్ గ్రామ సిపిఐ కార్యదర్శి అంజి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మక్తల్ నియోజక వర్గంలోని అమరచింత…

ప్రగతి నిర్మాణ పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ .

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రగతి నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. మక్తల్ సమీపంలో 916/2, 917/2 సర్వే నంబర్ లోని పదెకరాల ప్రభుత్వ స్థలంలో రూ. 34…

పేద ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు, కొత్తపట్నం వీఆర్ఓ కు గూడూరు ఎమ్మెల్యే హెచ్చరిక!

గూడూరు, మన న్యూస్ :- ‘కోట మండలం కొత్తపట్నం వీఆర్ఓ వెంకటేశ్వర్లు వైఖరితో ఇబ్బందులు పడుతున్నాం.. లంచం ఇవ్వనిదే పనులు చేయడం లేదు.. గ్రామాలలోని భూ రికార్డులకు సంబందించిన తప్పుడు నివేదికలు ఇస్తూ తహసీల్దార్ ను సైతం తప్పుదోవ పట్టిస్తున్నాడు. దీంతో…

అటవీ ,బంజరు, అన్సర్వేడు భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు పట్టాలి ఇవ్వాలి – గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు సిధరపు అప్పారావు

మన న్యూస్ సాలూరు ఆగస్ట్ 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో జిల్లేడు వలస బొర్రా పనికు వలస గ్రామ గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

తుంబకుప్పంలో వైభవంగా మహాభారతయజ్ఞం ప్రారంభం.

హోమం నిర్వహి స్తున్న జమీందారు వంశస్థులు. బంగారుపాళ్యం ఆగస్టు 4 మన న్యూస్ :- బంగారుపాళ్యం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం మహాభారత యజ్ఞం వైభవంగా ప్రారంభం అయినది.ఈ కార్యక్రమానికి ఉభయ దారులుగా జమీందారీ వారసులు ఆర్.ఎన్.జ్యోతినాథ్,ఆర్.ఎన్. నాగేంద్రబాబు…

పత్తిపంటలో పేను బంక ఉదృతి, రసంపీల్చే పురుగు పట్ల జాగ్రత్త అవసరం – వ్యవసాయఅధికారి కే తిరుపతి రావు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 4:- పత్తి పంటలో ప్రస్తుతం పేనుబంక ఉధృతి అధికంగా ఉందని పేను బంక ఆకుల అడుగుభాగాన ఆశించి రసం పీల్చడం వలన పత్తి పంట బలహీనంగా మారుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. మండలం…

తల్లి ముర్రు పాలు బిడ్డకు శ్రేయస్కరం-ఐసిడిఎస్ సూపర్వైజర్ శివజ్యోతి

గూడూరు, మన న్యూస్ :- బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు ఒక టీకా లాంటిదని, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ పి. శివ జ్యోతి పేర్కొన్నారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల్లో…

మద్యం కేసులలో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-4:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవనంపల్లె పోలీస్ స్టేషన్ నందు వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 6వ తేదీన వేలం వేయడం జరుగుతుందని తవణంపల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై…

రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయండి.

ఉరవకొండ మన :ఆగస్టు 4,5,6 తేదీలలో నంద్యాల నగరంలో జరుగు పీ డీ ఎస్ యూ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) జిల్లా ఉపాధ్యక్షులు…

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి