వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలి – ఏపీయూడబ్ల్యూజే సభ్యుల డిమాండ్

మన న్యూస్ సాలూరు జూలై 5 :- వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే మంజూరు చెయ్యాలని ఏపీయూడబ్ల్యూజే సభ్యులు డిప్యూటీ తాసిల్దార్ బలివాడ రాజశేఖర్ కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. విలేకరులు ఇచ్చిన వినతి పత్రంలో పొందుపరిచిన ముఖ్య…

బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు టీకా లాంటిది-ఐసిడిఎస్ సిడిపిఓ మెహబూబి

గూడూరు, మన న్యూస్ :- బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు బిడ్డకు టీకా లాంటిదని ఐసిడిఎస్ సిడిపిఓ మెహబూబీ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చెన్నూరు సెక్టార్ చెన్నూరు పార్టీ మిట్ట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు.…

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి – ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లి గోవిందరావు డిమాండ్

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5 :- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని పాచిపెంట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లి గోవిందరావు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక తహసీల్దార్ డి రవికి డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని మిగతా సభ్యులతో…

స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలు అభివృద్ధి – స్త్రీ నిధి ఏజిఎం పి కామరాజు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5:- మహిళా సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తుందని స్త్రీ నిధి ఏజీఎం పి కామరాజు వెల్లడించారు. మంగళవారం నాడు ఆయన మహిళా సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.…

ఆదర్శ్ కళాశాలలో 98 విద్యార్థులు రక్తదానం

గొల్లప్రోలు ఆగష్టు 5 మన న్యూస్ : :– గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ జన్మదినం సందర్భంగా కళాశాల సెమినార్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌…

ఉపాధి హామీ పనుల్లో దొంగ మస్టర్లకు చెక్ ..ఇకపై ఏ. ఐఆధారిత విధానం.

గూడూరు, మన న్యూస్ :- ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని..పనులు చేయకుండానే నిధులు స్వాహా చేస్తున్నారని.. దొంగ మస్టర్లు నమోదు చేస్తున్నారనే విమర్శలు నేపథ్యంలో.నేషనల్ మస్టర్ మానిటరింగ్ సిస్టం ఆధ్వర్యంలో ముఖ ఆధారిత హాజరు విధానం అమల్లోకి తెచ్చినప్పటికీ దొంగ…

కోట మండలంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 19వ రోజు లో భాగంగాగూడలి పంచాయతీ – చంద్రశేఖర పురం నందు 5 లక్షల రూపాయలతో నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించిఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో…

మినీ గురుకుల విద్యార్థినులకు వైద్య పరీక్షలు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మినీ గురుకులం నందు విద్యార్థినులకు “రోటరీ వెస్ట్ క్లబ్” ఆధ్వర్యంలో రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు ఆర్థిక సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్…

సచివాలయం వద్ద స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నిరసన తెలియ జేసిన సి.పి.యం నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లోని శాంతి నగర్ లోని ఒకటో వార్డు సచివాలయం వద్ద మంగళవారం రోజు అదాని స్మార్ట్ మీటర్లు ను రద్దు చేయాలని సి.పి.ఎం నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ…

బ్రహ్మసముద్రంలో మిగులు భూమి కబ్జా.

చోద్యం చూస్తున్న అధికారులు.– యథేచ్ఛగా అను’మతి’ లేని అక్రమ కట్టడాలుఉరవకొండ మన న్యూస్: అనంతపురం జిల్లాలోని కనేకల్ మండల పరిధిలో బ్రహ్మసముద్రం గ్రామంలో సర్వే నంబర్235-డీ లో మిగులు భూమి ఉంది. ఈ ముగ్గులు భూమిని కొందరు కబ్జా చేసుకుని యతే…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..