సాంకేతిక లోపం. అన్నదాత సుఖీభవ పథకం శాపం.

మ్యాపింగ్ విభజనఆప్షన్ లేని కారణంగా అన్నదాతల అవస్థలు. మన న్యూస్. ఉరవకొండ: సాంకేతికత లోపం కారణంగా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు తీవ్ర శాపంగా మారింది. ఒకే కుటుంబంలో ప్రభుత్వ పథకానికి ఒకరే లబ్ధి అనే అర్హత నియమం చెబుతోంది. అయితే వేరు…

పడమటి ఆంజనేయస్వామి కోనేరును పరిశీలించిన అధికారులు, నాయకులు

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి కోనేరు ను ఆలయ వంశపారంపర్యకర్త ప్రాణేశాచారి, అధికారులు నాయకులు సోమవారం పరిశీలించారు. రాబోయే జాతరలోపు కోనేరును భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్న మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి…

ఘనంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : లైస్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని సోమవారం భక్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా అధ్యక్షుడు…

మక్తల్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ బస్టాండ్, బ్యాంకుల వద్ద రద్దీ గల ప్రధాన చౌరస్తాల్లో దొంగతనాలు నిర్మూలించడానికి ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు…

ఏకలవ్య పనులపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలి – ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వర రావు

మన న్యూస్ సాలూరు రూరల్, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా,కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న, నిర్మించిన ఏకలవ్య భావనాల నాణ్యతను విజిలెన్స్ అధికారులు పరిశీలించాలని, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని…

దగ్గుబాటిని, చిరంజీవి ఆదర్శంగా తీసుకోవాలి.-చిరంజీవికి రెండేసి పెన్షన్లు అవసరమా!

కూటమి మాజీ ప్రభుత్వ నేతలకు ఒక్కొక్కరికి రెండేసి పెన్షన్లు.ఉరవకొండ మన న్యూస్: మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పొందుతున్న రెండేసి పెన్షన్లను స్వచ్ఛందంగా వదులుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారుకాగా చిరంజీవి ఆదర్శంగా నిలిచి రెండేసి పెన్షన్లను తక్షణమే…

ఆదివాసి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్,తిరుపతి:రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు…

జాతీయ విద్యా విధానానికి ఆది నుంచి ఐసా వ్యతిరేకి.

ఉరవకొండ మన న్యూస్: జాతీయ విద్యా విధానానికి ఆది నుంచి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ వ్యతిరేక దిశలో పోరాటం చేస్తోందని ఐసా కన్వీనర్ భీమేష్ పేర్కొన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కన్వీనర్…

బంజారా రత్న సుబ్రహ్మణ్యం నాయక్ కు అరుదైన పురస్కారం,సన్మానం

ఉరవకొండ మన న్యూస్: బంజారా రత్న సామాజిక వేత్త ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ కు శనివారం అరుదైన పురస్కారం, ఘన సన్మానం లభించింది. అనంతపురం పట్టణంలోని గిరిజన భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా గిరిజన…

మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా పరిచయ కార్యక్రమం వేడుకలు

*మన న్యూస్ సింగరాయకొండ:-* ప్రకాశం జిల్లా కనుమళ్ల గ్రామంలో ఉన్న మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థినుల కోసం నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమం శుభరంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.జ్యోతి…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..