కనుమళ్ల గ్రామ పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయి “స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్” కార్యక్రమంలో కనుమళ్ల గ్రామ పంచాయతీకి గౌరవప్రదమైన అవార్డు లభించింది. స్వచ్ఛ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన కనుమళ్ల పంచాయతీకి జిల్లా కలెక్టర్ అవార్డు అందజేశారు.ఈ సందర్భంగా అవార్డును…

పాత సింగరాయకొండలో గిరిప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.ఉదయం 7.30 గంటలకు మెట్ల మార్గం వద్ద నుండి ప్రారంభమైన…

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను పరామర్శించిన సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ఇటీవల స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని సింగరాయకొండ మండల వైసీపీ…

ప్రార్థన మందిరాలు, ఆర్టీసీ బస్సులు, బస్టాండ్‌లలో ముమ్మర తనిఖీలు – డాగ్ స్క్వాడ్‌తో జల్లెడ

మాదక ద్రవ్యాల రవాణా, చెలామణీపై పోలీసులు కఠిన హెచ్చరిక మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రాంతంలో భద్రతా చర్యల భాగంగా ప్రార్థన మందిరాలు, ఆర్టీసీ బస్సులు, బస్టాండ్‌లలో సింగరాయకొండ పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జిల్లా…

పాకల గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురు అదుపులోకి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని ఎస్‌సి కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సింగరాయకొండ ఎస్సై మహేంద్ర నేతృత్వంలో పోలీసులు దాడి చేసి, నిందితుల వద్ద నుండి రూ.3,450 నగదు నాలుగు…

రెవెన్యూ సహాయకుడు నరసింహం మృతి బాధాకరం – తహసీల్దార్ రాజేష్ నివాళి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సహాయకుడు బొడ్డు నరసింహం ఆకస్మిక మరణం పట్ల తహసీల్దార్ రాజేష్ దుఃఖం వ్యక్తం చేశారు.దశాబ్దాలుగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో…

అక్టోబర్ 7 ‘చలో విజయవాడ’ విజయవంతం చేయాలి : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 5 : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 7వ తేదీన విజయవాడలో జరగబోయే “చలో విజయవాడ – ఫ్యాప్టో ధర్నా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం ఉదయం పదకొండు…

సింగరాయకొండ గ్రామపంచాయతీ నందు గాంధీ జయంతి వేడుకలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తాటిపర్తి వనజ, కార్యదర్శి జగదీష్ బాబు, సచివాలయం సిబ్బంది మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.సర్పంచ్…

సింగరాయకొండలో జనసేన నాయకుల నుంచి గాంధీ జయంతి నివాళులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ,జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా సింగరాయకొండలో జనసేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవాభివందనాలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్…

సింగరాయకొండలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నివాళులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ,జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిన్న ఉదయం సింగరాయకొండ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మానవత మండల శాఖ అధ్యక్షులు సిహెచ్ . సుధాకర్…