భారత్లోకి టెస్లా.. అమెరికాతో ట్రేడ్ డీల్లో ఏర్పాట్లు..!
Mana News, ఇంటర్నెట్డెస్క్: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత్లో అడుగుపెట్టే వేళ.. ఆటో మొబైల్స్పై కీలక నిర్ణయాలు వెలువడవచ్చు. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.మరోవైపు…
విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు నారా భువనేశ్వరి భూమి పూజ
Mana News :- విజయవాడ: నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.…
త్వరలో భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్..
Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీలో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో జరిగింది. దీనిని వీక్షించడానికి బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా వెళ్ళారు.ఈ సందర్భంలో భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ పునఃప్రారంభం గురించి కూడా ప్రశ్నలు…
ఏపీలో ప్రయాణించే 10 రైళ్ల నంబర్లు మార్చిన తూర్పు కోస్తా రైల్వే..!
Mana News :- రైల్వేశాఖలో జరుగుతున్న సంస్కరణల్లో భాగంగా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో భాగంగా ఇప్పుడు తూర్పు కోస్తా రైల్వే ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశాలో రాకపోకలు సాగించే 10 రైళ్ల నంబర్లలో మార్పులు చేసింది.…
రజినిని బ్యాడ్టైమ్ వెంటాడుతుందా ????
Mana News :- విడదల రజిని.. పరిచయం అవసరం లేని పేరు. చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకొని.. స్పెషల్ అనిపించుకున్నారు. కట్ చేస్తే గత ఎన్నికల్లో ఓటమి.. రజినికి అన్ని రకాలుగా చుక్కలు చూపిస్తోంది. ఓవైపు కేసులు.. మరోవైపు అవినీతి…
నిధులకు కొరత లేదు: చిత్తూరు కలెక్టర్
Mana News :- వేసవిలో తాగునీటి సమస్యపై అలసత్వం వద్దని అధికారులకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయం నుంచి RWS అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్య నివారణకు నిధుల…
తెలంగాణలో చిత్తూరు యువకుడు సత్తా
Mana News :- తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ చాంఫియన్ షిప్ పోటీల్లో రామకుప్పం మండలంలోని బళ్లకు చెందిన విద్యార్థి మౌనిశ్ విశేష ప్రతిభ కనబరచాడు. సీనియర్ విభాగంలో ఇతను విజేతగా…
జగనన్న ఆలోచనల్లో క్రూరత్వం ఎక్కువ-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ
Mana News, శ్రీకాళహస్తి:- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆలోచనల్లో క్రూరత్వం ఎక్కువ అని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు ఆరోపించారు. శాసనసభ చట్టాల ప్రకారం ప్రతిపక్ష హోదాకు సంబంధించిన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం.. సీఎస్ స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశం..
Mana News :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. ఈ విషయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) తమ ముందు హాజరై వివరణ…
ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచి రాబట్టాలి: హైకోర్టు ఆదేశం
Mana News, అమరావతి: విశాఖపట్నంలోని భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఆర్జడ్ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మాణం చేపట్టడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.విజయసాయి కుమార్తె నేహా రెడ్డి వ్యాపార భాగస్వామిగా…