నేటి మీ రాశి ఫలాలు ఇలా 7th March 2025
Mana News, March 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు. కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం .తిధి: అష్టమి ఉదయం గం.9.18 ని.ల వరకు ఆ తర్వాత…
ఏపీలో మండుతున్న ఎండలు.. 84 మండలాలకు వడగాలుల అలర్ట్
Mana News :- తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలైన వేసవి కాలం ప్రారంభం కాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం…
మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
Mana News, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్కపైసా కూడా రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు. హడ్కో,…
కుప్పం పి.ఈ.ఎస్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు దొర స్వామి నాయుడు మృతి -దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
Mana News, కుప్పం :- పిఈఎస్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు దొరస్వామి నాయుడు మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అన్నారు. గురువారం బెంగళూరులో తుది శ్వాస విడిచిన స్వర్గీయ దొరస్వామి నాయుడు…
విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకోవాలి -విశ్వం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్లు జయచంద్రారెడ్డి, చిట్టిబాబు
Mana News, చిత్తూరు, మార్చి 6 : విద్యార్థులు చిన్నతనంలోనే నైతిక విలువలను పెంపొందించుకోవాలని, అలా చేస్తేనే జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుందని విశ్వం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్లు జయచంద్రారెడ్డి, చిట్టిబాబు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక సాంబయ్యకండ్రిగలో ఏర్పాటు చేసిన విశ్వం…
వీర సైనికుల త్యాగాలు అజరామరం – రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు బిగ్రేడియర్ వివి రెడ్డి
మన న్యూస్, చిత్తూరు, మార్చి 6 : వీర సైనికుల త్యాగాలు అజరామరమని రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు బ్రిగేడియర్ వివి రెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తన రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో…
జీడి నెల్లూరు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్
మన న్యూస్ , జీడీ నెల్లూరు :- జీడి నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుండి జీడి నెల్లూరు అభివృద్ధి కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కి జీడి నెల్లూరు అభివృద్ధి…
బియ్యం అక్రమ రవాణా హిట్ లిస్టులో నెక్స్ట్ ఆ ఇద్దరే..!!
Mana News :- రాష్ట్రంలో సంచలనం రేపిన బియ్యం అక్రమ రవాణా పై మంత్రి మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేసారు. గత అయిదేళ్లు కాలంలో రాష్ట్రంలో జరిగిన బియ్యం రవాణా పైన వివరాలు కోరామని వెల్లడించారు. పూర్తి సమాచారం వచ్చిన…
న్యూటన్ కంటే ముందే వేదాల్లో గ్రావిటీ: రాజస్థాన్ గవర్నర్
Mana News :- రాజస్థాన్ గవర్నర్ హరిబాపు బాగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1687లో గురుత్వాకర్షణ సిద్ధాంతం న్యూటన్ గుర్తించడానికి చాలా పూర్వమే మన వేదాల్లో దాని గురించి ప్రస్తావన ఉందని అన్నారు జైపుర్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన…
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం: రంగన్న మృతిపై అనుమానాలంటూ భార్య ఫిర్యాదు
Mana News :- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి వాచ్ మెన్ రంగన్న మరణించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 05 రాత్రి ఆయన మరణించారు.రంగన్న మృతిపై అనుమానాలున్నాయని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.…