విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ- ఒకే ట్రిప్లో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర
Mana News :- భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. గతంలో సికింద్రాబాద్ నుంచి పలు ప్యాకేజీ టూర్లను ప్రవేశపెట్టిన ఐఆర్సీటీసీ.. ఇప్పుడు తాజాగా విజయవాడ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.…
యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – కృపా లక్ష్మి
మన న్యూస్ :- ఈనెల 12వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు/ ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి కోరారు. ఈ సందర్భంగా సోమవారం…
అక్రమ గంజాయి సరఫరా నిందితుడు అరెస్టు -8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ సిఐ జయరామయ్య
Mana News :- అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న మిట్టూరుకు చెందిన మనీ అలియాస్ మణిగండన్ అనే నిందితున్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచిరూ.3 లక్షలు విలువచేసే 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ జయరామయ్య…
హోప్ హైలాండ్ లో ఎకో టూరిజం ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చెయ్యండి-కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ / గొల్లప్రోలు మార్చి 10 మన న్యూస్:- హోప్ హైలాండ్ లో ఎకో టూరిజంని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులు ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్..జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్, జిల్లా…
అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి – మంత్రి నాదెండ్ల మనోహర్ కు గౌరీ నాయుడు వినతి పత్రం
పిఠాపురం మార్చి 10 మన న్యూస్:- పిఠాపురం పట్టణానికి చెందిన యువ సాహితీవేత్త, రచయిత, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ అతిథి అధ్యాపక సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ కిలారి గౌరీ నాయుడు కాకినాడలో…
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది- వైయస్సార్సిపి పిఠాపురం ఇంఛార్జ్ వంగా గీత
పిఠాపురం మార్చి 10 మన న్యూస్:– మార్చి 12వ తేదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సంధర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంధర్భంగా కాకినాడ జిల్లా వైయస్సార్సిపి అధ్యక్షుడు దాడిశెట్టి రాజా,…
ఆవిర్భావ సభ కు విస్తృత ఏర్పాట్లు – ఆవిర్భావ సభ అనంతరం ప్రాంగణం, పరిసరాలు శుభ్రం చేసే బాధ్యత తీసుకొంటున్నాము
గొల్లప్రోలు / కాకినాడ మన న్యూస్ :– పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా మార్చి14వ తేదీన జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా నభూతో న భవిష్యత్తు అన్న రీతిలో సభను…
2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తి అవుతుంది…. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.
మన న్యూస్, తిరుపతి, మార్చి 10 :– తిరుపతి నగరంలోని ఆర్సీ రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ 2026 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి, అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఉదయం తుడా టవర్స్ నిర్మాణ…
నెల్లూరులో ఎం ఎం గరీబ్ బిర్యానీ ఏ/సి గొప్ప ప్రారంభం
నెల్లూరు, మన న్యూస్, మార్చి 10:- నెల్లూరు,రామలింగాపురం మెయిన్ రోడ్డు లో సోమవారం ఉదయం ఎం ఎం గరీబ్ బిర్యానీ ఏ/సి ను తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించినారు. ఈ సందర్భంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ………
సావిత్రి భాయి పూలే కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆరణి
మన న్యూస్,తిరుపతి, మార్చి 10:– సంఘసంస్కర్త సావిత్రి భాయి పూలే 128వ వర్థంతి సందర్భంగా సోమవారం ఉదయం మహిళా యూనివర్సిటీ సమీపంలో బిసి సంఘర్షణ సమితి ఏర్పాటు చేసిన ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాళులు…