ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా ప్రతినిధి:- నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నారాయణ పేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్,కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. జిల్లా పరిధిలోని కోస్గి పట్టణ…

బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చిన కోళ్ళను ఇష్టం వచ్చినట్టు రోడ్ పై పడేసున్న బోలోరా డ్రైవర్లు – అడిగేదేవరు ????

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 20 :- జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజీ సమీపంలో నందు కర్నూలు జిల్లా వైపు నుంచి హైదరాబాద్ వైపు పోతున్న TS32 T5929నెంబర్ గాల బులోరో వాహనం లోని బర్డ్…

మూడు ప్యాకెట్లు…ఆరు సీసాలు..

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం, కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యం వెరసి ఏలేశ్వరం మండలంలో సారా వ్యాపారం మూడు ప్యాకెట్లు, ఆరు సీసాలు చందాన కొనసాగుతోంది. కొన్ని గ్రామాల్లో సారా వ్యాపారం కుటీర పరిశ్రమగా తయారైందనే విమర్శలు బలంగా…

మూడు మండలాల అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించిన పీడి చైత్ర వర్షిణి

గొల్లప్రోలు మార్చి 20 మన న్యూస్ :- పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్ర వర్షిణి గురువారం పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాల పరిధిలోఉన్న అగ్రికల్చర్, ఇరిగేషన్,హార్టికల్చర్, ఫిషరీస్,వెటర్నరీ,సెరికల్చర్ డిపార్ట్మెంట్ మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు…

కాటన్ దొర విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మురాలశెట్టి

గొల్లప్రోలు మార్చి 20 మన న్యూస్ ; ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికీ గోదావరి ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.గురువారం ధవళేశ్వరం…

నూతన ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి వెదురుకుప్పం తెలుగుదేశం నేతల సత్కారం

Mana News, Vedurukuppam :- నూతనంగా నియమింపబడిన ఇరిగేషన్ E E గారిని వెదురుకుప్పం మండల తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మరియు క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి ఆధ్వర్యంలోఇరిగేషన్ E E మురళీ కుమార్ ను సత్కరించడం జరిగింది…

చంద్రబాబు, లోకేష్ సంచలన నిర్ణయం-ఎమ్మెల్యేలకు ఆదేశాలు..!

Mana News :- ఏపీలో అధికార కూటమిని నడుపుతున్న టీడీపీలో ఎమ్మెల్యేలకు ప్రజలు, కార్యకర్తలతో సంబంధాలు తెగిపోకుండా ఉండేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యకర్తే అధినేత అన్న మాటను ఆచరణలో పెడుతూ..ఇకపై వారితో సత్సంబంధాలు కొనసాగించేలా సీఎం చంద్రబాబు, మంత్రి…

వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌

Mana News :- హైదరాబాద్‌: వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయనున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. భారాసను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించానని, డిసెంబర్‌ వరకు పార్టీ బలోపేత కార్యక్రమాల్లో…

“Deeksha” in Post-Production works. Release Soon.

Mana News :- Under the banners of RK Films and Sigdha Creations, Deeksha is directed by Dr. Pratani Ramakrishna Goud, who is also producing the film along with P. Ashok…

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో “దీక్ష” త్వరలో విడుదల.

Mana News ;- ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్ లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, స్వీయ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. లవ్…

You Missed Mana News updates

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..