ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్స్ రిలీజ్ ఈవెంట్
మన న్యూస్ ;- లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “జయహో రామానుజ”. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర…
దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి , జమిలి ఎన్నికలతో అనేక ప్రయోజనాలు – సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
Mana News :- తెలంగాణకు హైదారాబాద్ ఉంటే ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నారు, అప్పట్లో విజన్ 2020 – ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047, పీ4తో ముందుకు , ఒకే దేశం – ఒకే ఎన్నికల అంశంపై వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ…
సర్వేపల్లి టీడీపీలో చేరికలు
Mana News, సర్వేపల్లి :- ముత్తుకూరు మండలం డమ్మాయపాళెం పంచాయతీ పరిధిలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 26 కుటుంబాలు. పడాల నరసారెడ్డి, సన్నారెడ్డి సుధాకర్, సన్నారెడ్డి కల్పనారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి…
రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ – అవి రద్దు, పథకాలు దక్కాలంటే..!!
Mana News :- ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ పైన ఇప్పటి కే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో బోగస్ కార్డుల ఏరివేతకు నిర్ణయించింది. ఇక, కార్డుల జారీతో…
అమీర్పేట్లో పేలుడు.. పలువురికి గాయాలు
Mana News, హైదరాబాద్: నగరంలోని అమీర్పేట్లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. అమీర్పేట్లోని రీసెంట్ కేఫ్ బేకర్స్లో సోమవారం తెల్లవారుజామున ఐదు…
తండ్రి ఇంటిపై కుమారుడి కాల్పులు
Mana News ,నెల్లూరు:- వ్యసనాలకు బానిసయ్యాడు. తండ్రి, సోదరుల వివాదం పెట్టుకున్నాడు. ఆస్తిలో వాటా తీసుకున్నాడు. సొంత వ్యాపారం పెట్టాడు. నష్టాలు రావడంతో తండ్రి ఇంటికొచ్చి బెదిరింపులకు దిగాడు. విచక్షణ కోల్పోయి తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఈఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల…
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Mana News :- నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక ఆటోను ద్విచక్ర వాహనం డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.…
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ చేయొద్దని జేఏసీ తీర్మానం.. ఎందుకో చెప్పిన కేటీఆర్, కనిమొళి
Mana News :- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో డీలిమిటేషన్పై మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్…
అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల సమస్యలు పరిష్కరించాలని తి.తి.దే చైర్మన్ కి వినతిపత్రం.
Mana News, Tirupati :- అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని శాప్ చైర్మన్ A.రవినాయుడు ఆధ్వర్యంలో తి.తి.దే. ధర్మకర్తలమండలి అధ్యక్షులు B.R. నాయుడు కి ప్రాజెక్టు కళాకారులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఉద్యోగభద్రత కల్పించాలని,స్విమ్స్…
స్టాలిన్ రమ్మన్నారు కానీ.. డీలిమిటేషన్ భేటీపై జనసేన క్లారిటీ..!
Mana News :- దేశవ్యాప్తంగా నియోజకవర్గ పునర్విభజన కోసం కేంద్రం చేపట్టబోతున్న కసరత్తుపై దక్షిణాదిలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నైలో అధికార డీఎంకే ఇవాళ అఖిలపక్ష భేటీ నిర్వహించింది. దీనికి అన్ని పార్టీల్ని డీఎంకే ఎంపీలు అంతకు…

