వక్ఫ్ బోర్డు చట్ట సవరణ రద్దు కోరుతూ సింగరాయకొండ లో శాంతి ర్యాలీ

మన న్యూస్ సింగరాయకొండ :- వక్ఫ్ బోర్డు చట్ట సవరణను రద్దు చేయాలంటూ సింగరాయకొండలో ముస్లిం మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ కందుకూరు రోడ్డు వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న…

దుర్గాడ లో వేగులమ్మ అమ్మ వారి జాతర మహోత్సవాలు

Mana News :- కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. గ్రామ దేవత శ్రీ వేగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి… ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు దత్తు సోదరులు మహాగణపతి పూజ, పుణ్యాహవాచన,మండపారధన, కలశస్థాపన.,.. అమ్మవారికి పంచామృతాలతో…

పదోతరగతి పరిక్షాఫలితాల్లో గొల్లప్రోలు గర్ల్స్ విద్యార్దినిలు ప్రతిభ

Mana News :- గొల్లప్రోలు పట్టణ పరిధిలోని గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్ విద్యార్థినిలు విశేష ప్రతిభ చాటారు.జిల్లాలోని ప్రభుత్వ హైస్కూల్ లను తోసి రాజుని గొల్లప్రోలు ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ బాలికలు విజయదుందభి మోగించారు.పదవతరగతి పరిక్షాపలితాల్లో 600/ కు గానూ 594…

నకిలీ విత్తనాలు అమ్మితే చట్ట ప్రకారం కఠిన చర్యలు.- జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS.

Mana News :- నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులను గుర్తించి సీజ్ చేయాలనీ, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా…

శ్రీ శ్రీ శ్రీ అహోబిల మఠం 27వ పీఠాధిపతుల బృందావనం దేవాలయ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

Mana News :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం సమీపంలో శ్రీ అహోబిల మఠం 27వ పీఠాధిపతుల బృందావనం దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం…

జోగులాంబ గద్వాల జిల్లాలో ఇంటర్ టాపర్ బొంకూర్ గ్రామానికి చెందిన మోల్లా ఆస్మా మెరిసిన విద్యార్ధి.

Mana News :- ఇంటర్ ఫలితాల్లో MPC లో 1000/993గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 23జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలానికి చెందిన బొంకూర్ గ్రామ యువతి మోల్లా ఆస్మా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి,…

ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల దిగ్భ్రాంతి.. సంతాపం. వ్యక్తం చేసిన గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

Mana News :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించిన శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను, ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవు”ఈ దాడికి బాధ్యత వహిస్తున్న ఉగ్రవాద…

ఇంటర్మీడియట్ విద్యలో మెరిసిన మట్టి గొంతుక….

గద్వాల జిల్లా మనన్యూస్ :- ప్రతినిధి ఏప్రిల్ 23 జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తప్పట్లమోర్సు గ్రామానికి చెందిన బొప్పల శ్రీనివాస్ కుమారుడు బొప్పల వినోద్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 979/1000 మార్కులు సాధించాడు, ఈ జాతిలో నుండి మొట్టమొదటగా పై…

ప్రైవేట్ స్కూళ్ల అడ్మిషన్లపై విద్యాశాఖ కొరడా

mana News :- ప్రతి ఏడాది కొత్త కొత్త స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. దింతో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ అడ్మిషన్ చేయాలో కూడా అర్ధంకానీ పరిస్థితి. మరోవైపు స్కూల్ అడ్మిషన్ల పేరుతో విద్య సంస్థలు ఇష్టానుసారంగా సామాన్యుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.…

టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

Mana News :- అమరావతి: టెన్త పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. అధికారిక వెబ్‌సైట్‌ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనమిత్ర వాట్సాప్‌, లీప్‌ మొబైల్‌ యాప్‌లలో ఫలితాలను…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు