తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లతో సమావేశమైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్,తిరపతి / నెల్లూరు, ఏప్రిల్ 25:– తిరుపతి,అన్నమయ్య జిల్లాల పర్యటనలో భాగంగా తలకోనలో శుక్రవారం ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి అపస్మా ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు అందరూ…
నెల్లూరులో జనసేన నాయకులు మానవహారం
మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 25:– కాశ్మీర్ హమరా హై….. పాకిస్తాన్ షర్మనా హై…… ఉగ్రవాద దాడిలో ఏరులై పారిన ప్రతి భారతీయుడు రక్తపు బొట్టుకు లెక్క చెబుతాం.జాతి సమైక్యతను సమైక్యతకు భంగం కలిగించే పిచ్చి కుక్కలను తరిమికొడదాం. భారత్ మాతా కి జై….…
ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) :- జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని…
మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్హెచ్-16పై బరి తెగించిన ఆయిల్ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) 16వ నెంబరు జాతీయ రహదారిపై ఆయిల్ ముఠా దుకాణాలు.ఎర్రవరం మొదలుకుని తుని రూరల్ వరకు హైవేపై పదుల సంఖ్యలో ఆయిల్ ముఠాలున్నాయి. వీరంతా కలిపి 26 దాకా దుకాణాలు నడుపుతున్నారు. నెలంతా కలిపి…
భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.
నర్వ ఏప్రిల్ 24:- మన న్యూస్ :-ధరణి తో సాధ్యం కాని ఎన్నో భూ సమస్యలకు కొత్త చట్టం భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.…
జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…
కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్
మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం…
స్టేట్ ర్యాంకర్కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన
మన న్యూస్,కోవూరు,ఏప్రిల్ 24:– ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 597 మార్కులతో 4వ ర్యాంకు సాధించిన కొడవలూరు మండలానికి చెందిన పల్లంరెడ్డి సురేష్రెడ్డి కుమార్తె పల్లంరెడ్డి ఇందుప్రియను కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం నెల్లూరులోని…
విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 24 :– ఉన్నత చదువులు చదివిస్తామని వెల్లడి. 100 శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉంది. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న కనుపర్తిపాడులోని విపిఆర్ విద్య పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో 587 మార్కులు…
పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 24:– పశుసంవర్థక శాఖ ఏడీలతో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సమీక్షకోవూరు నియోజకవర్గంలో పాడి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో పశుసంవర్థక శాఖ ఏడీలు, పశువైద్యశాల…