‘ అమాస ‘ కు శుభాకాంక్షలు తెలిపిన టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి
మన న్యూస్, తిరుపతి, ఏప్రిల్ 30: చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసి బ్యాంక్) చైర్మన్గా అమాస రాజశేఖర్ రెడ్డి నియమితులైన సందర్భంగా, తెలుగుదేశం పార్టీ నేత మరియు తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి. భువన్…
డిప్యూటీ తాహసిల్దార్ కోమల పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నాయకులు
Mana News , వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండల డిప్యూటీ తహసిల్దార్ కోమల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘకాలం వెదురుకుప్పం మండలంలో డిప్యూటీ తాహసిల్దారిగా పనిచేస్తూ ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా కోమల గారిని టిడిపి మండల అధ్యక్షులు లోకనాథ్…
బంగారుపాళ్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మనన్యూస్ బంగారుపాళ్యం ఏప్రిల్-29*పూతలపట్టు నియోజకవర్గం,బంగారుపాళ్యం మండలం కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రారంభించారు. మంగళవారం ఉదయం బంగారుపాళ్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన…
ఎమ్మెల్సీ హరిప్రసాద్ని కలిసిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు
మన న్యూస్ ,మంగళగిరి/ నెల్లూరు, ఏప్రిల్ 29:ఉగ్రవాద దాడి లో మరణించిన భారతీయులకు డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ జనసేన సంతాప సభ అనంతరం జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయం లో ఏపీ టిడ్కో చైర్మన్ జిల్లా పర్యవేక్షకులు…
శ్రీ కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు 2025 సేవా కమిటి ఏర్పాటు
మన న్యూస్, కోవూరు, ఏప్రిల్ 29:- ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చొరవతో 12 మందితో ఏర్పడిన కమిటీ.- మే 17 నుంచి 27 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు.బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయానికి నూతన సేవా కమిటీని ఏర్పాటు…
ఎన్ సి సి మూడవ వార్షిక శిక్షణా శిభిరం
మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 29:10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే ఆధ్వర్యంలో10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3, 28 ఏప్రిల్…
షూటింగ్ పూర్తి చేసుకున్న “దీక్ష”
మన న్యూస్ : ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన,…
మహిళల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్దే ఆశయంగా ప్రజాసత్తా::పులగర శోభనబాబు
నెల్లూరు మన న్యూస్: ప్రజాసత్తా ఆధ్వర్యంలో ప్రజాసత్తా వ్యవస్థాపక,జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు అధ్యక్షతన మంగళవారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజాసత్తా మహిళా కమిటీ ఏర్పాటు సందర్భంగా విలేకరుల సమావేశం జరిగినది. ఈసందర్భంగా ప్రజాసత్తా వ్యవస్థాపక,అధ్యక్షులు…
బొలెరో వాహనం బీభత్సం ఇద్దరు నర్సింగ్ కాలేజీ విద్యార్థుల మృతి పలువురు విద్యార్థులకు గాయాలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 29: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో మక్తల్ కు చెందిన మహేశ్వరి (20),వనపర్తికి చెందిన మనీషా శ్రీ(21) అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా…
రజతోత్సవ సభకు తరలివచ్చిన బిఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు….-మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి..
పినపాక, మన న్యూస్ఏప్రిల్ 27:- వరంగల్ లో ఆదివారం జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సభకు పినపాక నుండి హాజరైన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఈ బయ్యారం…