అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముడు ట్రాక్టర్ల పట్టివేత.

మన న్యూస్, నారాయణ పేట :-మత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోర్లోని భావించి వారు ఆక్రమంగా తరలిస్తున్న ముడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్టు మద్దూరు ఎస్ఐ విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా…

అమరావతి బహిరంగ సభకు వెదరుకుప్పం నాయకుల ప్రస్థానం- రేపే అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం

మన న్యూస్, వెదురుకప్పం : అమరావతిలో నిర్వహించనున్న అమరావతి రాజధాని పునఃప్రారంభ సభకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వెదరుకుప్పం నుంచి ముఖ్య నాయకుల బృందం ఈ రోజు అమరావతికి బయలుదేరింది.ఈ బృందంలో…

175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎమ్ఈ పార్కులు- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

మన న్యూస్ ,ఆత్మకూరు, మే 1 :- ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల…

ఈస్ట్ డిఎస్పీ ని సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య

మన న్యూస్, తిరుపతి:- తిరుపతి ఈస్ట్ డిఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీ భక్తవత్సలాన్ని గురువారం ఆయన కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి హార్దిక…

సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి.. నినాదంతో చైతన్య యాత్ర..

మన న్యూస్,తిరుపతి :- రాష్ట్రంలోని 35 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా మార్చే విధానాలను నిరసిస్తూ సిపిఎస్ ఉద్యోగులారా ఏకంకండి నినాదంతో చైతన్య యాత్రను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చీర్ల కిరణ్ తెలిపారు.…

పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 1:- కోవూరు మండలం పోతిరెడ్డి పాళెం గ్రామంలో ఇంట్లోకి కారు దూసుకెళ్లిన సంఘటనలో మృతి చెందిన రమణయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపరామర్శించారు. మృతుడు రమణయ్య భౌధిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.…

పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం – నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 1 :- కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంటి యజమాని…

ఎన్ సి సి క్యాండిడేట్లు దేశ సేవలో తరించాలి.

మన న్యూస్ , సర్వేపల్లి, మే 1 :- 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే సారథ్యంలో 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి…

ప్రతి కార్మికుడికి మెరుగైన జీవనం స్థిరమైన ఆదాయం భద్రత కల్పించడమే టిడిపి లక్ష్యం…రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్

మన న్యూస్,తిరుపతి:- రాష్ట్రంలోని ప్రతి కార్మికుడికి మెరుగైన జీవనంతో పాటు స్థిరమైన ఆదాయం భద్రత కల్పించడమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. రేణిగుంట రోడ్డు లోని టిడిపి పార్లమెంటు కార్యాలయం నరసింహ యాదవ్…

చీకటిలో చిరుదివ్వలు వెలిగించిన రోజు ,శ్రాముకుని శ్రమని ప్రపంచం గుర్తించిన రోజు….. జనసేన నాయకులు గునుకుల కిషోర్

మన న్యూస్, నెల్లూరు ,మే 1 :- పెద్దలు చెప్పినట్లు శ్రమని గుర్తిద్దాం,శ్రమను చేద్దాం,శ్రమను గౌరవిద్దాం…అని ప్రతి ఒక్కరూ ప్రతినపూనాలి. మే డే సందర్భంగా నెల్లూరు సిటీ పాత మున్సిపల్ హాస్పిటల్ వద్ద నిర్వహించిన మెడికల్ క్యాంపులో తెలుగుదేశం నాయకులు పట్టాభిరామిరెడ్డి,టిఎన్టియుసి…

You Missed Mana News updates

ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!