కోవూరును అభివృద్ధికి చిరునామాగా మారుస్తా…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

మన న్యూస్ ,కోవూరు, మే 5:– గ్రామాలలో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, లాంటి మౌళిక సదుపాయాలు కల్పించి తనను భారీ మెజారిటీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం ఆమె కోవూరు పంచాయతి…

నెల్లూరు రూరల్ దేవరపాలెంలో విద్యుత్ సరఫరా లైను ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 5:– నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో ఎలక్ట్రికల్ త్రీ-ఫేస్ కరెంట్, 24 గంటలు నిర్విరామంగా అందించే విద్యుత్ సరఫరా లైను ప్రారంభించిన ఎలక్ట్రికల్ యస్.ఇ.…

నెల్లూరు లో 150 అత్యంత నిరుపేద కుటుంబాలను జేసీబీ ల సాయంతో అకస్మాత్తుగా ఖాళీ చేయించేందుకు ప్రభుత్వ ప్రయత్నం – అప్రత్తమై అండగా నిలబడి పోరాడిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు ,మే 5:– గత రెండు రోజులుగా రైల్వే అధికారులు నెల్లూరు 52 వ డివిజన్ బర్మా షాల్ గుంట రైల్వే ప్రాంతంలో ఉన్న అతి పేద కుటుంబాల ఇళ్లను ఖాళీ చేయమని లేదంటే 6 వ తేదీ…

నెల్లూరు నగరంలో కొనసాగుతున్న వైస్సార్సీపీ సేవా కార్యక్రమాలు

మన న్యూస్, నెల్లూరు, మే 5:– నెల్లూరులో వీఆర్సి సెంటర్ లో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తరవాత నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో వైయస్సార్సీపి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ…

“టైలర్‌గా మారిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”

మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సామాజిక, ఆర్ధిక రంగాల్లో ముందుకు రావడం ఎంతో అవసరం.. యాదమరి మన న్యూస్ మే 5: పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ టైలర్ గానూ మారారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి భరోసా కల్పించే…

చలివేంద్ర ఏర్పాటు చేసిన బీజేపీ ఐరాల మండల ప్రధాన కార్యదర్శి అశోక్.

ఐరాల మన న్యూస్ మే 5: ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో ఈ రోజు బీజేపీ ప్రధాన కార్యదర్శి సి అశోక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని, స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో…

ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి: మహిళా పోలీస్ కీర్తి

ఎస్ఆర్‌పురం, మే 4 (మన న్యూస్):-“సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి. మానవసేవయే మాధవసేవ” అని పుల్లూరు మహిళా పోలీస్ కీర్తి తెలిపారు. ఆదివారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని కార్వేటినగరం మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.రాస్ రాష్ట్రీయ సేవా సమితి…

డిసిసిబి చైర్మన్‌కు టిడిపి సీనియర్ నేతల శుభాకాంక్షలు

తిరుపతి, మే 4 (మన న్యూస్):తిరుపతి జిల్లా డిసిసిబి (DCCB) బ్యాంక్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డికి టెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆదివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా టిడిపి నగర మాజీ…

కనిగిరి రిజర్వాయర్ నుంచి రెండో పంటకు నీటి విడుదల……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కోవూరు, మే 4:– సాగునీటి సంఘ అధ్యక్షులు మరియు ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలి.నీటి వృధాని అరికట్టి నీళ్లు పొదుపుగా వినియోగించండి.పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా వుండాలి.నీటి…

వేషాలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

మన న్యూస్,తిరుపతి, :-తిరుపతి పల్లి వీధిలోని వేషాలమ్మ జాతర పోస్టర్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి ఉత్సవ కమిటీ సభ్యులు మబ్బు దేవనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆదివారం మబ్బు దేవ…