ఆటో ద్వారా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన: ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 6 :- జోగులాంబ గద్వాల జిల్లా:-ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు తెలియజేశారు. మంగళవారం గద్వాల రూరల్ పరిధిలో ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఆటోపై…
రైతులకు నైపుణ్య అభివృద్ధి పై శిక్షణ కార్యక్రమం
మన న్యూస్ తవణంపల్లె మే-5:- తవణంపల్లి మండల పరిధిలోని మత్యం పంచాయతీ సచివాలయ ఆవరణంలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీధర్ మాట్లాడుతూ వాతావరణ సమాచారం రైతులకు డిజిటల్…
తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు మద్యం కేసుల్లో పట్టబడిన వాహనాల బహిరంగ వేలం
మన న్యూస్ తవణంపల్లె మే-5: మద్యం కేసుల్లో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలంను చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఈనెల 13 వ తేదీన నిర్వహిస్తున్నట్లు తానంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి ఒక ప్రకటనలో తెలియజేశారు. వివిధ…
గూడూరు లో శ్రీసాయి సత్సంగ నిలయంశ్రీవిజయ దుర్గ అమ్మవారి ఉప పీఠంలో”శ్రీ విజయ దుర్గ అమ్మవారి 17వ శ్రీ చక్ర వార్షికోత్సవ వేడుకలు”
మన న్యూస్ ,గూడూరు, మే 5: శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా పీఠాధిపతులు, వెదురుపాక గురుదేవుల వారి దివ్య ఆశీస్సులతో 2008 వ సంవత్సరం నాడు వైశాఖ పౌర్ణమి మహా పర్వదినం నాడు అభిజిత్ లగ్న కాలంలో గూడూరులోని శ్రీవిజయ…
గిరిజనులు సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలి
మనను సాలూరు మే 5: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గిరిజను లు సాగు చేస్తున్న భూములకు పట్టాల మంజూరు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాచిపెంట మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ర్యాలీ గా వెళ్లి…
రాజకీయ ఆదర్శప్రాయుడు కలికి యానాది రెడ్డి
మన న్యూస్ ,కావలి ,మే 5: రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడు కలికి యానాది రెడ్డి అని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. సోమవారం మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి 19వ వర్ధంతి సందర్బంగా ఎమ్మెల్యే నాయకులతో కలిసి ఉదయగిరి…
పేదలకు సముచిత న్యాయం కూటమి సర్కార్ తోనే సాధ్యం…….. జనసేన నేత గునుకుల కిషోర్
మన న్యూస్, నెల్లూరు, మే 5: నెల్లూరు ,శెట్టిగుంట రోడ్డు బర్మసెల్ దగ్గర రైల్వే స్థలాల్లో నివసిస్తున్న వారిని వైసీపీ నాయకులు తెల్లవారుజామున ముందస్తు సమాచారం లేకుండా ఇల్లు కూల్చిన సంగతి ప్రజలు ఇంకా మర్చిపోలేదు.కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులు ఇక్కడ…
ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వంలో ఊపందుకున్న నెల్లూరు రూరల్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 5: నెల్లూరు రూరల్ లో 20వ మరియు 23వ డివిజన్ ఆత్మీయ సమావేశంకి గాలి,వాన సైతం లెక్కచేయకుండా కదిలి వచ్చిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని…
క్రీడాంధ్రప్రదేశ్ గా రాష్ట్రం …….. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు
మన న్యూస్, సర్వేపల్లి ,మే 5:– వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో సోమవారం ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్ బాల్ మెన్ టోర్నమెంట్ ను ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు ప్రారంభించినారు. శాప్ చైర్మన్ గా…
నెల్లూరు రూరల్ లో మే 15న పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రికి తెలియజేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 5:– రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం ఉండవల్లిలో వారి నివాసంలో భేటీ అయ్యారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 339 అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి…