శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మన న్యూస్ ,నెల్లూరు ,మే 8:నెల్లూరు 46 వ డివిజన్ కటారీ పాలెం లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా విశ్వబ్రాహ్మణ సేవా…
సోమశిల జలాశయం నుంచి నెల్లూరు జిల్లాలో రెండో పంట రబీకి నీటిని విడుదల చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
మన న్యూస్, ఆత్మకూరు, మే 8 : సోమశిల జలాశయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం గంగమ్మ తల్లికి చీర సారే… జలహారతి సమర్పించి నీటిని విడుదల చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ…
పైలాన్ కూలుస్తానని చెప్పి మరీ కూల్చింది నిజం కాదా?
మన న్యూస్, కావలి ,మే 8:- పడగొట్టిన వాళ్లు విలేకరులు అయితే కేసులు ఉండవా?- 2019 – 24 మధ్య కావలి లో భారత రాజ్యాంగం అమలైనదా?- మాజీ ఎమ్మెల్యే నటన చూసి కమల్ హాసన్ కూడా ఆశ్చర్యపోతాడు – మాజీ…
వెంగంపల్లి రైతు సేవా కేంద్రంలో స్మార్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం
మనన్యూస్ తవనంపల్లె మే 8:- మండలంలోని వెంగంపల్లి గ్రామంలో గల రైతు సేవా కేంద్రం నందు ఈరోజు రైతు స్కిల్ అప్ డిజిటల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారులు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి ప్రవీణ్,…
చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధి చినబాబు కుమారుడు నితిన్ కృష్ణ వివాహ వేడుకలో పాల్గొన్న వెదురుకుప్పం టిడిపి నేతలు
వెదురుకుప్పం మన న్యూస్ : చిత్తూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎన్. చినబాబు కుమారుడు ఎన్. నితిన్ కృష్ణ వివాహ మహోత్సవం ఘనంగా జరగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వెదురుకుప్పం టిడిపి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ సర్పంచ్…
విజయ వంతంగా ముగిసిన ఎన్ సి సి నేవల్ క్యాంపు
మన న్యూస్, నెల్లూరు ,మే 7:– 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి, నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే అధ్యక్షతన జరిగిన యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3 శ్రీ పొట్టి…
ఘనంగా పద్మశ్రీ ఆచార్య బండి రామకృష్ణారెడ్డి కర్మక్రియలు -పలువురు ప్రముఖులు పాల్గొని శ్రద్ధాంజలి అర్పణ
వెదురుకుప్పం, మే 7 (మన న్యూస్):– వెదురుకుప్పం మండలంలోని మెండివెంగనపల్లి గ్రామంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య బండి రామకృష్ణారెడ్డి కర్మక్రియలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, వారి…
మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వాగతం
మన న్యూస్, తిరుపతి:– రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం సాయంత్రం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.…
నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి
మన న్యూస్, తిరుపతి:– మంత్రి నారా లోకేష్ కు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వినతి. ఆంధ్రరాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మానవ వనరుల శాఖ మంత్రి నారా…
విదేశాలలో విద్యనభ్యసించే పేద పిల్లలకు ఆర్థిక సహాయం చేయడం కోసం, నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టింది- చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి
మన న్యూస్ ,కోవూరు ,మే 7 :- 2019 లో అధికారం లోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ పథకానికి పేరు మార్చి, నిర్వీర్యం చేసింది. *ప్రభుత్వ హాస్పటల్లో కాన్పు చేసుకొనే తల్లులకు నాటి టిడిపి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబి కీట్స్…