శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్,ఇంటూరి నాగేశ్వరరావు ..!
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇరువురు ఎమ్మెల్యేలు..,! వల్లేటివారిపాలెం:మనన్యూస్ ప్రతినిధి, నాగరాజు ఆగస్టు 30 ://// కందుకూరు నియోజకవర్గం లోని శ్రీ మాలకొండ క్షేత్రంలో వెలసి యున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల…
మరుపల్లి గ్రామస్తుల పరిస్థితులను పరిశీలించిన.. మండల ప్రత్యేక అధికారి ప్రమీల
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామపంచాయతీ పరిధిలోని మరుపల్లి గ్రామం వరద ముంపుకు గురైన విషయం తెలిసిందే.గ్రామస్తులందరినీ మండల కేంద్రంలోని అచ్చంపేట్ సొసైటీ పరిధిలోని గోర్గల్ గేటు వద్ద ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి తరలించారు.ఈ…
ఎవరు లేని సమయంలో చెప్పా పెట్టకుండా ఫీజు పీకేసిన లైన్ మ్యాన్..వినియోగదారునికి ముందస్తు సమాచారం ఇవ్వని లైన్ మ్యాన్..రోజురోజుకు పెరుగుతున్న లైన్ మ్యాన్ ఆగడాలు../////
ఉదయగిరి మన న్యూస్ ప్రతినిది నాగరాజు, ఆగస్ట్ 28 :/// ఉదయగిరి మండల పరిధిలోని ప్రతి పల్లెలో ప్రతి ప్రాంతంలో ప్రధాన సమస్యగా మారిన కరెంటు లైన్ మ్యాన్ ఆగడాలు రోజురోజుకీ అతిక్రమిస్తున్నాయి. వారి యొక్క దుస్సాహసానికి ప్రజలు భయపడుతూ.. నెల…
పేదల పాలిట పెన్నిధి సీఎం సహాయ నిధి
అట్టహాసంగా చెక్కుల పంపిణీ పేదల పాలిట పెన్నిధి సీఎం సహాయ నిధి.ఉరవకొండ మన ధ్యాస: ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను అనంతపురంలో గురువారం పయ్యావుల శ్రీనివాసులు 26 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఆర్థిక…
శ్రీశైల క్షేత్రం, శ్రీశైల ప్రాజెక్టు అతి త్వరలో తరలింపు
అడ్వకేట్ కృష్ణమూర్తి ఉరవకొండ, మన ధ్యాస:- శ్రీ శైల ప్రాజెక్టు, క్షేత్రంచాలా వేగవంతంగా ఆంధ్రా కోస్తాకు తరలిపోతాందని సీనియర్ అడ్వకేట్ కృష్ణమూర్తి అన్నారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా కోస్తా ప్రకాశం(ఒంగోల్) జిల్లా విభజించబడి నూతన కొత్త జిల్లాఏర్పడుతున్న మార్కాపురం జిల్లా…
కార్యకర్తలతో మమేకమైన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు..////
కార్యకర్తలతో మమేకమైన బొల్లినేని వెంకట రామారావు కలిగిరి : మన న్యూస్ ప్రతినిధి నాగరాజు :///// కలిగిరి మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లోని టీ దుకాణం వద్ద టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లినేని వెంకట రామారావు స్థానిక…
పెన్నహోబిలం దేవస్థానం పాలకమండలి చైర్మన్ ఎన్నికల పోల్ ఫలితాలు
ఉరవకొండ, మనధ్యాస: పెన్నహోబిలం దేవస్థానం పాలకమండలి అధ్యక్ష స్థానం కోసం నిర్వహించిన తాజా లైవ్ 24 న్యూస్ పోల్లో సౌభాగ్యమ్మ ఆధిక్యంలో నిలిచారు. ఈ ఆన్లైన్ పోల్లో మొత్తం 1,198 మంది ఓటర్లు పాల్గొన్నారు. అందులో భాజపా అభ్యర్థికు అత్యధికంగా 1,644…
కలిగిరి ఎమ్మెర్వో ఆఫీస్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన వినాయకుని ఉత్సవాలు లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్:: ////
కలిగిరి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ://// కలిగిరి టౌన్ ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు వినాయక చవితి సందర్భంగా కలిగిరి ఎమ్మార్వో సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి గణేశుని విగ్రహం వద్దకు మన ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్…
ఇంగ్లే కల్లయ్య దశదినకర్మలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగస్టు 28 /// కలిగిరి మండల కేంద్రంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇంగ్లీ కల్లయ్య దశదినకర్మ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను…
దొడ్ల వెంకటరత్నం మృతికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సంతాపం..!
కలిగిరి మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు : /// కలిగిరి మండలం పాపన ముసలిపాలెం గ్రామంలో దొడ్ల వెంకటరత్నం గారు టీడీపీ సీనియర్ నాయకులు అనారోగ్యంతో మృతి చెందగా వారి పార్థివ దేహానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పూలమాలవేసి నివాళులర్పించారు.…