560 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులు.. ఏపీవో శివ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆత్మీయ భరోసాలో భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని 560 మంది ఆత్మీయ భరోసా కు అర్హులని ఏపీవో శివకుమార్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్ తో…

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భూపుత్రమ్మ కళ్యాణ మండపం సమీపంలో,ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు,పట్టణ ఎస్సై శ్రీరామ్ మరియు సిబ్బంది అట్టి స్థలానికి వెళ్ళగా,అక్కడ ఒక వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతూ,వేరొక వ్యక్తికి ఒక కవర్ నీ…

అధికంగా శబ్దము కలిగించే మోటార్ సైకిల్ సైలెన్సర్లనురోడ్డు రోలర్ తో ధ్వంసం

మనన్యూస్,కామారెడ్డి:పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా చౌక్ వద్ద,గత నెల రెండు నెలల నుండి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో అధికంగా శబ్ద కాలుష్యాన్ని కలిగించే మోటార్ సైకిల్ యొక్క సైలెన్సర్లను తీసి,వాటి యజమానులపై మోటార్ వాహనాల చట్టానికి అనుగుణంగా కేసులు నమోదు…

వేసవిలో త్రాగు నీటి సమస్య లేకుండా చూడాలి.జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

మనన్యూస్,పినపాక:వేసవి లో తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు.రానున్న వేసవిలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా పది రోజుల ప్రత్యేక కార్యచరణ ద్వారా త్రాగునీటి సరఫరా…

బాలల రక్షణకే బాల రక్షా భవన్.జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

మనన్యూస్,పినపాక:బాలల రక్షణకే బాల రక్షా భవన్ ను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాల రక్ష భవన్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ బాల…

ఎంపీడీవో కార్యాలయానికి పేరు రాయరా..?

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మండల పరిషత్ కార్యాలయానికి పేరు లేకపోవడంతో మండలం నుంచి వస్తున్న లబ్ధిదారులు వేరే వ్యక్తులకు అడిగి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే పరిస్థితి ఉంది. మండల పరిషత్ కార్యాలయానికి రంగులు వేసి వదిలేశారు కానీ మండల పరిషత్ కార్యాలయం…

నూతన ఎంపీడీవోని కలిసిన సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్

మనన్యూస్,పినపాక:పినపాక నూతన ఎంపీడీవో సునీల్ కుమార్ ని పినపాక సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిట్టా వెంకటేశ్వర్లు మొక్కను అందజేశారు.నూతన ఎంపీడీవో సునీల్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని…

100 డయల్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తి పై కేసు నమోదు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మదనగర్ మండలంలోని గాలిపూర్ గ్రామనికి చెందిన టెక్కలి నాగరాజు నిన్న రాత్రి మద్యం త్రాగి అనవసరంగా 100 డయల్ చేసి అత్యవసర సేవలను దుర్వినియోగ పరిచినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ శివకుమార్ తెలిపారు. మళ్లీ…

మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించడం లో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ కాలనీలో మైసమ్మ గుడి పున నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు నిమ్మ భీమ్ రెడ్డి పోసానిపేట గ్రామ మాజీ సర్పంచ్…

ఇన్చార్జి ఎస్ఐ నుంచి రెగ్యులర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రావు

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా అయిజమండల కేంద్రమైన అయిజ ఎస్సై బదిలీపై వెళ్లడంతో వారం రోజుల క్రితం నుండి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై శ్రీనివాస్ రావు రెగ్యులర్ ఎస్సైగా సోమవారం బాధ్యతలు చేపట్టారు.గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై విజయ్ భాస్కర్…

You Missed Mana News updates

పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు
పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం
9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్
ఓజోన్ పొర పరిరక్షణ అందరి భాద్యత : ప్రిన్సిపల్