మున్నూరు కాపుల సంఖ్యపై ప్రభుత్వం రీ సర్వే చేపట్టాలి:బొడ్డు ఏసుబాబు.

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలం,సింగిరెడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి మండలాల మున్నూరు కాపు సంయుక్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు ఏసుబాబు పటేల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో సంయుక్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు ఏసుబాబు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణా…

ఆదివాసి సంక్షేమ పరిషత్ పినపాక నూతన కమిటీ ఎన్నిక

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:పినపాక మండల కేంద్రంలో ఆదివారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సమావేశ నిర్వహించారు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పాల్గొని,మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70ఎల్.టి.ఆర్ చుట్టాలను పటిష్టంగా అమలు చేయాలని,అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3…

మధ్యాహ్న భోజన పథకం విధి విధానాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:మధ్యాహ్న భోజన పథకం అమలు,విధి విధానాలను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించబడుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు మరింత మెరుగైన రీతులలో సమర్థవంతంగా నిర్వహించేందుకుగాను కార్యాచరణ పథకాన్ని తయారు చేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం…

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ,ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు.

మనన్యూస్,పినపాక:మండలం దుగినేపల్లి ప్రధాన రహదారిపై లారీ బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.ఇద్దరు యువకులు మల్లూరు నుండి మణుగూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం.సంఘటన స్థలానికి చేరుకున్న…

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ అండ్ బి అధికారులు

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.ఆర్.మధుసూదన్ రెడ్డి మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:ప్రజల ప్రాణాలతో ఆర్ అండ్ బి అధికారులు చెలగాటమాడుతున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి…

ఇంటిని అద్దెకు ఇవ్వడం నేరమా?

మనన్యూస్,కామారెడ్డి,దోమకొండ:వల్లకాటి నర్సింగ్ వద్ద 2020 సంవత్సరంలో ఇంటిని నాలుగు లక్షల పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని.ఇల్లు కొని ఐదు సంవత్సరాలు అవుతుందని,కావాలని నా పైన ఎస్సీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయినా వార్డెన్ తుమ్మగల బాలమణి ఆరోపణలు చేస్తున్నారని…

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య .

మన న్యూస్ ,నిజాంసాగర్, జుక్కల్,ఆర్థిక ఇబ్బందులు తాళలేక అప్పులు తీర్చే స్తోమత లేక మద్యానికి బానిసై ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు వెళితే చంద్రమోహన్ అనే వ్యక్తి…

ఇంటిని అద్దెకు ఇవ్వడం నేరమా?

మనన్యూస్,కామారెడ్డి,దోమకొండ:వల్లకాటి నర్సింగ్ వద్ద 2020 సంవత్సరంలో ఇంటిని నాలుగు లక్షల పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని.ఇల్లు కొని ఐదు సంవత్సరాలు అవుతుందని,కావాలని నా పైన ఎస్సీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయినా వార్డెన్ తుమ్మగల బాలమణి ఆరోపణలు చేస్తున్నారని…

పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతుల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృషి

మన న్యూస్ జిల్లాప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా :- కోడేరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి, కోడేరు మండల కేంద్రంలో పాఠశాల లో విద్యార్థుల మౌలిక వసతుల కల్పన కొరకు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు…

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంపరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది

తెలంగాణ రాష్ట్రంలో కనుచూపుమేరలో కూడా కనబడటం లేదు మన,న్యూస్,ఎల్,బి,నగర్:రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక ఆర్థిక ఇబ్బందులతోటి గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారనివనస్తలిపురం లోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ…

You Missed Mana News updates

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన