సెప్టెంబర్ 1 మహాధర్నా విజయవంతం చేయాలి.మండల అధ్యక్షులు కలకొండ నారాయణ,
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహ్మద్ నగర్:పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరగబోయే పి ఆర్ టి యు మహాధర్నాను విజయవంతం చేయాలని పి ఆర్ టి యు టీ యస్…
రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అచ్చంపేట పరిధిలో గల నర్సింగరావుపల్లి ఎరువుల గోదామును ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాములో 71 యూరియా బస్తాలు నిల్వ ఉన్నట్లు…
అచ్చంపేట పాఠశాలలకు 4 లక్షలు నిధులు మంజూరు.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి పథకంలో భాగంగా మంజూరైన అదనపు తరగతుల యొక్క నిర్మాణం స్లాబ్ వరకు పూర్తి అయి అసంపూర్తిగా ఉండడంతో, 105 మంది విద్యార్థులు ఆరు…
36 ఏళ్ల తర్వాత నిజాంసాగర్ 20 గేట్లలో 2 గేట్ల ఎత్తివేత..తండోపాలుగా తరలివచ్చిన జనాలు
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):ప్రపంచంలోనే అతి భారీ నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటైన నిజాంసాగర్ ప్రాజెక్టులో 36 సంవత్సరాల తర్వాత మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం ఆరేడు గ్రామ శివారులోని 20 గేట్లలో 12, 13 నంబర్ గేట్లను ఎత్తివేసి…
హసన్పల్లి గ్రామంలో ప్రజలకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్
మన న్యూస్, నిజాంసాగర్:( జుక్కల్ )ఇటీవల భారీ వర్షాల కారణంగా హసన్పల్లి గ్రామంలో పలు సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్ స్వయంగా బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన…
కర్ని వెళ్ళే దారిలో రాకపోకలను నిలిపివేయండి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలం కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు పై పారుతున్న వరద నీటి ఉదృతి తగ్గే వరకు ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.…
నీటిలో మునిగిన ఇండ్లను పరిశీలించిన అధికారులు – ప్రజలకు పాఠశాలలో ఆశ్రయం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్నగర్ మండలంలోని తునికిపల్లి గ్రామం వరద బారిన పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.గ్రామ ప్రజలు బయటకు రావడానికి వీలు లేకుండా పరిస్థితి ఏర్పడటంతో…
నిజాంసాగర్ 7 గేట్లు ఎత్తివేత..జుక్కల్ ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం రాత్రి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 75,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు…
మంత్రులు రాక కోసం సభ స్థలం పరిశీలన..ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఈనెల 20వ తేదీన పంచాయతీరాజ్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిజాంసాగర్…
నిజాంసాగర్ ప్రాజెక్టుకు 50,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
మన న్యూస్,*నిజాంసాగర్*,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువనుంచి మధ్యాహ్నం 3 గంటలకు 50,500 క్యూసెక్కుల భారీగా వరద వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులకు గాను 1400.90 అడుగుల నీరు…