అక్రమంగా మొరం తరలిస్తున్న జెసిబి, ట్రాక్టర్లు పట్టుకున్న ఎస్ ఐ శివకుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న 8 ట్రాక్టర్లు,1 జెసిబి ని నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ పట్టుకున్నారు. ఎస్ఐ శివకుమార్ తెలిపిన ప్రకార౦ వివరాలు ఇలా ఉన్నాయి.. ఎలాంటి అనుమతి లేకుండా మొరం…

నాణ్యతమైన విత్తనాలను విక్రయించాలి.. ఏవో నవ్య

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలంలోని గాలిపూర్,కోమలంచ, గ్రామాలల్లోని విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయ అధికారిణి నవ్య తనిఖీ చేశారు.అనంతరం దుకాణాలల్లో విత్తన నిల్వలు, స్టాక్ రిజిస్టర్‌,ధృవీకరణ పత్రాలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుకాణాలల్లో నాణ్యమైన విత్తనాలను…

జర్నలిస్టు అనడానికి అక్రిడేషన్ ప్రామాణికం కాదు- ప్రభుత్వ యంత్రాంగం జర్నలిస్టుల పట్ల వివక్షపూరితమైన వైఖరి వీడాలి.

జర్నలిస్టులకు అండగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF), రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్ మక్తల్ నియోజకవర్గం మన న్యూస్ మే 24 :- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని శాంతినికేతన్ హైస్కూల్లో జర్నలిస్టు ల సమావేశం…

సొసైటీల్లో అందుబాటులో జీలుగ విత్తనాలు.మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూరు సహకార సంఘాల్లో జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీ పై…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ప్రత్యేకాధికారి ప్రశాంత్ రెడ్డి నర్వ, తుంకిపల్లి, గాలిపూర్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు వేగవంతంచేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో…

ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతా..సీఎం

మన న్యూస్,హైదరాబాద్ మే 23,ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో…

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టి ఎఫ్ సి సి ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్.

హైదరాబాద్, మన న్యూస్ :- తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ…

నిజాంసాగర్ వరద గేట్లు పరిశీలన..రాష్ట్రస్థాయి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటకృష్ణ

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను గురువారం రాష్ట్రస్థాయి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటకృష్ణ పరిశీలించారు.వర్షాకాలం దగ్గర పడుతున్నందున గేట్లు మొరాయించకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో ఉన్న 48 వరద…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:: ఎస్ ఐ రాజ్ కుమార్

పినపాక, మన న్యూస్ :- ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజకుమార్ అన్నారు. బుధవారం పినపాక కేజీబీవీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ…

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భూమి పూజ –ప్రొసీడింగ్ ఫారాల పంపిణీ ..

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని మల్లూరు,అచ్చంపేట్, బ్రాహ్మణపల్లి,మల్లూరు తాండ, గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గృహ నిర్మాణాల కోసం మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎంపీడీవో గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలసి ఇందిరమ్మ ఇండ్లకు భూమి…

You Missed Mana News updates

ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!