గ్రామాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.ఎస్ ఐ శివకుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామంలో 4 సీసీ టీవీ కెమెరాలు గ్రామస్థులు అందరూ కలిసి ఏర్పటు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు లేని గ్రామాలలో ప్రజలందరూ ఏకమై…
టీ జే ఎఫ్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ.
మన న్యూస్, నారాయణ పేట:- ఈనెల 31వ తేదీ శనివారం హైదరాబాద్ జలవిహార్ లో జరగనున్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ టీజేఎఫ్ 25వ వసంతాల సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను బుధవారం మహబూబ్ నగర్ ఎంపి.డికె.అరుణ,నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి,…
ప్రాజెక్టు భూములు మా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాలని ధర్నా..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు భూములు మా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాలని మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా చౌరస్తా నుంచి అంబేద్కర్ బస్టాండ్ నుంచి తహసీల్దార్…
కుస్తీ మే సవాల్
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ,నల్ల పోచమ్మ, ఎల్లమ్మ తల్లి ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు నిర్వహించారు.జాతర ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా,ఉత్కంఠగా సాగాయి.ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ, కర్ణాటక,…
ఆనంద ఉత్సవాలల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.పాఠశాలకు చెందిన 1999–2000 బ్యాచ్ పదో తరగతి పూర్తి చేస్తుకొని 25 తరువాత విద్యార్థులు ఒక్కచోటకలుసుకున్నారు.తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తోటి మిత్రులతో…
అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలి,మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్.
నారాయణ పేట, మన న్యూస్: – ఆన్ నోన్ నంబర్ల నుంచి ఫోన్ చేసి నేను మద్దూరు ఎస్.ఐ.ని అని చెప్పి డబ్బులు పంపించాలని మద్దూరు పట్టణ వ్యాపారస్తులను, జ్యూవెలరీ షాప్ ల యజమానులను కొందరు అపరిచిత వ్యక్తులు సైబర్ నేరగాళ్ళు…
టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి
నర్వ మండలం మన న్యూస్ మే 26 :- నర్వ మండల కేంద్రంలో బారాస అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండల పరిధిలోని జాండ్రగుట్ట దగ్గర 2023లో మహాత్మ జ్యోతిరావు పూలే వెనకబడిన రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయబడినది.…
పాడిపంటలు చల్లంగా ఉండాలని చూడాలమ్మ..ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో గల ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ, ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా బోనాల పండుగను గ్రామ ప్రజలు బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.పెద్ద ఎత్తున మహిళలు ప్రతి…
జీలుగ విత్తనాల పంపిణీ.. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం విత్తనాలను రాయితీ పై ఇస్తుందన్నారు.30 కిలోల బస్తా…
రైతులు జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి. సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వం ద్వారా రైతుల కోసం సబ్సిడీ పై వచ్చిన జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఆవరణలో రైతులకు…