అక్రమంగా గోవులను తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు,మరికల్ ఎస్సై రాము

మన న్యూస్, నారాయణ పేట:- మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాల్కోట చౌరస్తా వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను మరికల్ ఎస్సై తనిఖీ నిర్వహించి అనంతరం మరికల్ పోలీసులతో కలిసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మరికల్…

చిన్న ఆరెపల్లి గ్రామంలో ఘనంగా కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్ ( జుక్కల్ ) : నిజాంసాగర్ మండలంలోని చిన్న ఆరెపల్లి గ్రామంలో నల్ల పోచమ్మఉత్సవాలను పురస్కరించుకొని వసంతరావు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు…

ఘనంగా కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్ ( జుక్కల్ ) : బారడి పోచమ్మ తల్లి పండగసందర్భంగా నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ శివారులో బారడి పోచమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ…

మహిళలకు అండగా షీ టీం పోలీసులు

మన న్యూస్,నారాయణపేట:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం లోని పసుపుల శ్రీ గురుదత్త దేవాలయం వద్ద మహిళలకు షి టీమ్ పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షి టీం పోలీసులు బాలరాజు మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలో…

బ్యాంకులకు రాజీవ్ యువ వికాసం జాబితా.ఇన్చార్జి ఎంపీడీవో అనిత

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బ్యాంకులకు రాజీవ్ యువ వికాసం జాబితాను పంపించినట్లు ఇన్చార్జి ఎంపీడీవో అనిత అన్నారు.ముహమ్మద్ నగర్ మండలంలోని 13 గ్రామపంచాయతీలలో మొత్తం 749 దరఖాస్తు రాగా, 182 మంజూరైనట్లు ఎంపీడీవో అనిత తెలిపారు.రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీ 183,…

కాంగ్రెస్ హయాంలో నన్న జుక్కల్ నియోజకవర్గంకు మంత్రి పదవి దక్కేనా ?

మన న్యూస్,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తులు జరుగుతున్న వేళ జుక్కల్ కు మంత్రివర్గంలో చోటు దక్కేనా అనే చర్చలు జుక్కల్ నియోజకవర్గం ప్రజల్లో కొనసాగుతున్నాయి. భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…

భారత్ మాలాలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటి దొడ్డి, గట్టు, మల్లకల్, ఐజ, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు చెందిన అనేకమంది భారత్ మాల హైవే రోడ్డు నిర్మించడానికి భూములు కోల్పోయారని అనేక గ్రామాల్లో నేటికీ సరైన…

అలనాటి తీపి జ్ఞాపలను గుర్తు చేసుకున్న 2005 టు 2006 పూర్వపు విద్యార్థులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29:- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఉన్న జెడ్పి హెచ్ ఎస్ హై స్కూల్ లో 2005 టు 2006 చదువుకున్న పూర్వపు 10th బ్యాచ్ నేటికీ 20 సంవత్సరాలు పూర్తి…

బర్రెలు పొలంలో పడ్డాయాని దళిత మహిళను విచక్షణరహితంగా దాడి చేసిన శెట్టి ఆత్మకూరు విష్ణువర్ధన్ రెడ్డి

బాధితురాలు లక్ష్మి నీ ఆసుపత్రిలో పరామర్శించిన రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, దాడిని తీవ్రంగా ఖండించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్ గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29 :-జోగులాంబ…

ద్వాల మున్సిపాలిటీ అధికారుల పనితీరు … డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉన్నా మాకెందుకు…. మా జీతభత్యాలు మాకు ఉంటే చాలు.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నందు ధరూర్ మెట్ రైచూర్ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ చూసి ఆశ్చర్య పోవాల్సిందే….. ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఆపై జిల్లా అధికారులకు…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు