ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నాణ్యతతో ముందుకు సాగాలి.మండల స్పెషల్ ఆఫీసర్ అరుణ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్, జూన్ 27: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ,ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను మండల ప్రత్యేక అధికారి అరుణ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాల…

ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

తుర్కయంజాల్, మన న్యూస్:– ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ శివ సాయి నగర్ కాలనీలో భక్తి శ్రద్ధలతో మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొత్త కురుమ మంగమ్మ – శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు తమ…

మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

హయత్ నగర్. మన న్యూస్ :- హయత్ నగర్ లోని పాత రోడ్ అనుమగల్ శ్రీ సాయి కాలని అపోలో ఫార్మసీ ప్రక్కన భానుచందర్ నేతృత్వం లో నూతనంగా ఏర్పాటు చేసినా మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.…

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ-ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం, వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- కరకగూడెం : పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.గురువారం ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్…

జాతీయ కబడ్డీ జట్టు స్థానం సంపాదించిన గద్వాల బాలిక

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 26:- జోగులాంబ గద్వాల జిల్లా, ఐజ మండలం, మేడికొండ గ్రామానికి చెందిన, ఈ శిరీష,తండ్రి జలపతి వెంకటేష్ గౌడ్, శోభన్ అండర్ 18 ఇయర్స్, ఒకటవ, బాల బాలికల, జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్,…

గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలపరిదిలోని గోలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ముంబాయి కు చెందిన వ్యాపారవేత్త వెంకటేష్ పూజారి గ్రామాల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందడం కోసం ప్రభుత్వ పాఠశాలకు 20వేల రూపాయల విలువగల స్మార్ట్…

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

మన న్యూస్ నారాయణపేట జిల్లా :- చేసిన కష్టానికి ఒక్కరోజు కూలి డబ్బులు ఇవ్వకపోతేనే అల్లాడిపోయేకుటుంబాలు, అందులో అరకొర జీతాలు ఆర్థిక స్తోమత లేని మధ్య తరగతి కుటుంబాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూగ జీవాలకు వైద్యం అందిస్తున్న పశు సంచార.…

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 25: మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం ఎంఈఓ అమర్ సింగ్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి, ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డిని విద్యా బోధన, నిర్వహణ వివరాలను…

దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మంజీరా పాత బ్రిడ్జి పక్కన డంపింగ్ యార్డ్ లా తలపిస్తుంది. నిజాంసాగర్ పిట్లం రహదారి పక్కన చెత్త రోడ్డుమీద పడటంతో నిత్యం దుర్వాసనను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు ప్రజలు…

శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మట్టెద్దుల అమావాస్య పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి,మహేష్…

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి