తెలంగాణలో భానుడి భగ భగ.. రానున్న 3 రోజులు జాగ్రత్త
Mana News :-హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మొన్నటి వరకు కొద్దిగా వర్షాలు పడి ఎండ నుంచి ఉపశమనం లభించిగా.. మళ్లీ ఎండలు మొదలయ్యాయి. వేడి గాలులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రానున్న రోజుల్లో…
ఓం శాంతి ఆధ్వర్యంలో ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ
మన న్యూస్, నారాయణ పేట:– రాజయోగిని బ్రహ్మా కుమారి డాక్టర్ దాది రతన్మోహిని (101 సంవత్సరాలు) తాజాగా దేహత్యాగం చేసిన సందర్భంగా ఓం శాంతి సంతోషి ఆధ్వర్యంలో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ…
జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
మాన న్యూస్, నారాయణ పేట:– జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భీష్మరాజ్…
మత్తు పదార్థాల నిర్మూలన ఖై పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.
మాన న్యూస్, నారాయణ పేట: సోమవారం రోజు కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని డిఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన గురించి, అక్రమ…
ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.
మన న్యూస్, నారాయణ పేట: ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా తెలిపారు. మక్తల్ మండల పరిధిలోని కార్ని గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య…
మిర్చి రైతులను పరామర్శించిన ఎమ్మెల్యేప్రభుత్వం ఆదుకోవాలన్న ఎమ్మెల్యే విజయుడు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 21 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని ఆరుగాలం కష్టపడి పండించిన మిరప పంటను రైతులు కల్లాలలో ఆరబెట్టారు. ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాలలో ఆరబెట్టిన మిరప పంట తడిసి…
సెర్ప్లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధం
Mana News :- హైదరాబాద్: పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. మంత్రి సీతక్క ఆదేశాలతో సెర్ప్లో వందశాతం బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం సెర్ప్లో 3,974 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ…
భూభారతి ద్వారా భూసమస్యలకు పరిష్కారం: కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Mana News, మహేశ్వరం: భూభారతి ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. భూభారతి అమల్లో భాగంగా మహేశ్వరంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్తచట్టం ద్వారా కార్యాలయాల…
విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారు : మన్నె క్రిశాంక్
Mana News :- తెలంగాణ పోలీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిది రోజుల్లో నాలుగోసారి విచారణకు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడోసారి విచారణకు వచ్చిన సమయంలో…
పెళ్లికి వచ్చారు..వధూవరులను ఆశీర్వదించిన జిల్లా నేతలు
మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ లో ఆదివారం ఉమ్మడి జిల్లాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజుల దంపతుల పెద్ద కూతురు కీర్తన వివాహం జరిగింది, వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాల్కొండ…


