బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్న బిజెపి నేత కొలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు
బాలాపూర్. మన ద్యాస: బాలాపూర్ బాడా గణేష్ ను బిజెపి నేత కోలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.బాలాపూర్ లో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలతో పాటు లడ్డు వేలం అనవాయితీ గా జరుపుతారు. ఈ క్రమంలో 2024 లడ్డూ…
వినాయకుని దర్శించుకున్న పలువురు నాయకులు
ఎల్ బి నగర్. మన ధ్యాస: చంపాపేట్ డివిజన్లో మాధవ నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సిద్ధి గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని దర్శించుకున్న దర్గా చిన్న గౌడ్ రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ మద్ది కర్ణాకర్…
కాంగ్రెస్ చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందాలి.ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
మన ధ్యాస, నిజాంసాగర్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి, రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్తో…
అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన ధ్యాస,కామారెడ్డి ( బాన్స్ వాడ )వాతావరణ శాఖ హెచ్చరించిందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.బాన్సువాడ డివిజన్ లో అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని…
గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం – ఏకతాటిపైకి కాంగ్రెస్ నాయకులు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.సభను ఉద్దేశించి రవీందర్…
జుక్కల్ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా అద్నాన్..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా అద్నాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా అద్నాన్ మాట్లాడుతూ..ఈ బాధ్యతను నాకప్పగించినందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,జిల్లా…
పంటల పరిశీలన, వరదబాధితుల పరామర్శ – ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ హామీ
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )భారీ వర్షాల ప్రభావంతో మద్నూర్, డోంగ్లి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.వరద ప్రభావిత గ్రామాల్లో నష్టపోయిన రైతులను, పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్న బాధితులను జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ శనివారం ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పంటలు, రహదారులు…
వరద బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు – కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.మహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద నీటి ప్రవాహం వల్ల…
మంత్రి వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో పీఈటీలకు సత్కారం.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మంత్రి వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో క్రీడా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పిఈటిలను ఘనంగా సత్కరించినట్లు మక్తల్ పట్టణ అధ్యక్షుడు ఏ…
వరద ప్రాంతాల్లో స్వయంగా పర్యటన ప్రజలకు భరోసా..ఎస్పి రాజేష్ చంద్ర
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బొగ్గుగుడిసె–బాన్సువాడ, నిజాంసాగర్ రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో అలాగే నిజాంసాగర్ ప్రాజెక్టు విడుదలైన నీటి ప్రభావంతో చిన్నపూల్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా వాహనదారులు…