సర్వే తప్పులు లేకుండా చేయాలి – పంచాయతీ కార్యదర్శి శిరీష..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 11,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక ,ఆర్థిక ,విద్య,ఉపాధి,రాజకీయ, మరియు కుల సర్వే ప్రభుత్వం చేపడుతుంది. కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో సర్వేలో భాగంగా పంచాయతీ కార్యదర్శి శిరీష…
ఎమ్మెల్యే మదన్ మోహన్ లింగంపెట్ మండలంలోని పర్యటన
మన న్యూస్ లింగంపెట్ 12:24 ,కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లో ని లింగంపేట్ టౌన్ లో 12 గంటలకి మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను సిద్ధిగతులను విద్యార్థులను పాఠశాల సిబ్బందిని తెలుసుకోవడం జరుగుతుంది ఒంటి గంటకి…
రోడ్డుపైనే ధాన్యం ఆరబోత..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న పంటలను ఆరబోయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. ఉదయం ఆరబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు…
పండ్ల మార్కెట్ లో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం..వర్తకుల సహకారంతో మార్కెట్ ని మరింత అభివృద్ధి చేస్తాం.
మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి అబ్దుల్లాపూర్మెట్టు , మన న్యూస్ సోమవారం ఉదయం పాలకవర్గం అధికారులతో కలిసి బాటసింగారం పండ్ల మార్కెట్ లో నడుస్తున్న క్రయ విక్రయాలను పరిశీలించిన మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి…మార్కెట్ లో ఉన్న…
ఎల్లారెడ్డిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ వార్షికోత్సవం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) :- ఎల్లారెడ్డిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను యూనియన్ బ్యాంక్ మేనేజర్ పవన్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేడుకలను కస్టమర్ లతో కలిసి ఘనంగా నిర్వహించారు.…
ఎంతోమందికి దహన సంస్కారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న శ్రీరాములు
మానవత్వ దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీరాములు సరూర్ నగర్, మన న్యూస్ :- ఎంతోమందికి దహన సంస్కారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న శ్రీరాములు. ఇలాంటివారిని యువత ఆదర్శంగా తీసుకోవాలి . కొంతమంది కారణజన్ములు వారు వారి కుటుంబాలతో పాటు…
మంజీరా నదిలోకి స్నానం చేయడానికి వెళ్లి విద్యార్థి మృతి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రమాదవశాత్తు నీట మునిగి విద్యార్థి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నిజాంసాగర్ ఎస్సె కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ నగర్ మండలం కొమలాంచ గ్రామానికి…
ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాతకు అభినందనల వెల్లువ
ఎల్ బి నగర్ మన న్యూస్:- నగరంలోని లక్డికాపూల్ అరణ్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి పలువురు ఆర్యవైశ్య నాయకులు హాజరై తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తాకు…
రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఆ విషయంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం
Harish Rao: తెలంగాణలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి.. రైతులను మోసం చేసింది. ఇక్కడి ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని మాజీ…
















