అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీ.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్

మన న్యూస్,*నిజాంసాగర్*( జుక్కల్ ) అందరికీ రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.ఆయన శనివారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి తండా లో ఆ జీపి కార్యదర్శి ఇమ్రాన్ ఖాన్…

విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలి- నోడల్ అధికారి షేక్ సలాం

మన న్యూస్,కామారెడ్డి ,బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను నోడల్ అధికారి షేక్ సలాం శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో సమావేశమై విద్యా ప్రమాణాలు,అడ్మిషన్ల పురోగతి, మౌలిక వసతుల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అడ్మిషన్లు పెంచే దిశగా చర్యలు:అడ్మిషన్ల సంఖ్యను…

జోరుగా అక్రమ గ్రావెల్ దందాపదులకొద్ది టిప్పర్ల సహాయంతో అక్రమంగా ఎర్రమట్టి తరలింపుచూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 26 :-జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్ద పోతులపాడు శివారులోని క్వారీలో అక్రమంగా ఎర్రమట్టిని కొందరు అక్రమార్కులు తరలిస్తున్నారు.ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పదులకొద్దీ టిప్పర్ల సహాయంతో అక్రమార్కులు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.…

మానవపాడు గ్రామంలో విరబూసిన అరుదైన బ్రహ్మకమలం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 26 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని అంగన్వాడీ టీచర్ సుమిత్ర, నాగసులోచన ఇళ్లలో అరుదైన బ్రహ్మకమలం వికసించి అందరినీ ఆశ్చర్యపరిచింది అంగన్వాడీ టీచర్ సుమిత్ర, నాగసులోచన ఇళ్లలో ఈపువ్వులు రాత్రి పూశాయి.హిమాలయల్లో…

వర్షాకాలంలో జాగ్రత్త తప్పనిసరి – సీజనల్ వ్యాధులపై అవగాహన

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్): వర్షాకాలం రాగానే వివిధ రకాల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో ముందస్తుగా అవగాహన కల్పించేందుకు నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి…

మతిస్థిమితం లేని మహిళను దివ్యాంగుల హోంకు అప్పగింపు..

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ మహిళను, ఆమె భద్రతను దృష్టిలో పెట్టుకొని,అధికారుల సహకారంతో హైదరాబాద్‌లోని దివ్యాంగుల సంరక్షణ గృహానికి తరలించారు.ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించారు. జిల్లా మహిళా…

ఎరువుల స్టాక్ పరిశీలన..మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూలై 24:నిజాంసాగర్ మండలంలోనిఅచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని గురువారం మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన.ఈ-పాస్ మిషన్ లోని ఎరువుల స్టాక్ ఎంట్రీలు,గ్రాండ్ స్టాక్స్, రికార్డులను పరిశీలించారు.రైతులకు అందుబాటులో ఉండే విధంగా…

పంచాయతీ ఎన్నికలపై బిజెపి సమీక్ష సమావేశం

పినపాక, మన న్యూస్ :- పినపాక మండలంలోని జానంపేటలో స్థానిక సంస్థల బిజెపి ఎన్నికల కార్యశాల బిజెపి మండల అధ్యక్షుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కన్వీనర్ పున్నం బిక్షపతి ముఖ్య అతిథగా హాజరయ్యారు. ఈ…

గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల వంటి జోలికి వెళ్లకండి – హెడ్ కానిస్టేబుల్ సంతోష్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి..! పినపాక, మన న్యూస్ :- తెలియని వ్యక్తి ఫోన్లో ఓటిపి అడిగితే చెప్పకూడదని హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అన్నారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ నందు పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్, సైబర్ నేరాల…

మహిళ కానిస్టేబుల్ ను సత్కరించిన మక్తల్ పోలీసులు

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే జీవితాలు పోలీసులవి. మిగతా ఉద్యోగుల్లా పిల్లలకు, కుటుంబానికి సమయం ఇచ్చి గడిపే అవకాశం చాలా అరుదు. పోలీసు స్టేషనే ఇల్లు, కుటుంబం. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా…

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు