సుస్థిర వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం

మన న్యూస్: పినపాక రైతు వేదికలో బుధవారం ఐటిసి ఎం ఎస్ కే, మైరాడ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో అగ్రి బిజినెస్ సెంటర్ (ఏ బి సి) రైతులకు సుస్థిర వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మైరాడ సోషల్ మొబలైజర్…

క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం సీఐ వెంకటేశ్వర్లు

మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని వలస ఆదివాసి గ్రామాలైన మద్దెలగూడెం, తిర్లాపురం ఆదివాసి యువకులకు బయ్యారం పోలీస్ స్టేషన్ తరఫున సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది.…

ఎమ్మెల్యే తోట ను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మద్నూర్ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య ను నియోజకవర్గ నాయకులతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్…

గంజాయి,మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు బట్టుపల్లి, కరకగూడెం పాఠశాలలో, మత్తు పదార్థాల నివారణపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం

మన న్యూస్: కరకగూడెం, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కరకగూడెం ఎస్సై రాజేందర్ మండల వ్యాప్తంగా పరిధిలోని పాఠశాలల విద్యార్థిని,విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వలన వాటిల్లే నష్టాల గురించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.చాలామంది…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఆర్ అండ్ బి అధికారులు ఉన్నట్టా..? లేనట్టా..?

మన న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుండి సాంబయ్య గూడెం, బయ్యారం, మంగపేట ఏటూర్ నాగారం ఆర్ అండ్ బి ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంశమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం తామేమి ఎరుగునట్లు ప్రవర్తిస్తున్నారని మణుగూరు…

పాతరెడ్డిపాలెం లో పశు వైద్య శిబిరం

మన న్యూస్, పినపాక మండలం పాతరెడ్డిపాలెం గ్రామంలో బుధవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల గర్భకోశ వ్యాధులకు సంబంధించి వైద్యురాలు ఉజ్వల రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరకగూడెం వైద్యాధికారిని…

సబ్ స్టేషన్ ల నిర్మాణము కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ని కోరిన పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ

మన న్యూస్ : శేరిలింగంపల్లి సబ్ స్టేషన్ ల నిర్మాణము కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హెచ్ఏండిఏ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.మంగళవారం అమీర్ పెట్ లోని హెచ్ఏండిఏ కార్యాలయంలో కమీషనర్ సర్ఫరాజ్…

కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ..తహసీల్దార్ బిక్షపతి

మన న్యూస్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో జక్కాపూర్ గ్రామానికి చెందిన సాతెలి అంజయ్య కు కళ్యాణ లక్ష్మి చెక్కును తహసీల్దార్ బిక్షపతి,నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ లు కలిసి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు…

ఎమ్మెల్యే ముఖ చిత్రాన్ని గీసినా యువకుడు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని వడ్లం గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మీద అభిమానంతో తాను స్వయంగా ఎమ్మెల్యే ముఖ చిత్రాన్ని గీసి ఎమ్మెల్యేకు బహూకరించారు. దీంతో యువకుడ్ని…

గడ్డిమందు త్రాగిన బాధితురాలిని పరామర్శించినమాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు

మన న్యూస్,: పినపాక మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన బాడిశ ముత్తమ్మ మంగళవారం ఉదయం థమ్స్ బాటిల్ లో ఉన్న గడ్డి మందును శీతల పానీయం(థమ్స్ అప్)గా భావించి సేవించినది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..