రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా రివార్డులను అందుకున్న జిల్లా అధికారులు

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన అధికారులను ప్రశంసించిన రాష్ట్ర డీజిపి డా. జితేందర్ ఐపిఎస్ పోలీస్ స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా కేసుల్లోని నిందితులకు శిక్ష పడే విధంగా…

పేద ప్రజలకు అండగా ఎర్రజెండా నిలుస్తుంది!

దేశంలో పేదరికం ఉన్నంతవరకు ఎర్రజెండా వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ మన న్యూస్: పినపాక నియోజకవర్గం, శనివారం అశ్వాపురం మండలం లో, చవిటిగూడెం, సండ్రలబోర్డు, గ్రామాలలో సిపిఐ గ్రామ శాఖ సమావేశాలు…

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం సురక్షితం-ప్రభుత్వ వైద్యాధికారిని దుర్గ భవాని

మన న్యూస్: పినపాక, ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలు సురక్షితమైన కాన్పులు జరుగుతాయని వైద్యాధికారిని దుర్గాభవాని అన్నారు. పినపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొగ్గూడెం గ్రామానికి చెందిన బుర్కా స్వాతికి డాక్టర్ దుర్గ భవాని నాలుగవ కాన్పు సుఖ ప్రసవం…

ఎమ్మెల్యే తోటకు ఘనంగా సత్కారం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కావడంతో దానికి కృషి చేసిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు కు శాలువాతో ఘనంగా సత్కరించారు ఖచ్చితంగా జుక్కల్ మండలంలో నిర్మించాలని కోరిన జుక్కల్ యూత్ ఫోరం…

ఎంపీ సురేష్ షట్కర్ ను ఘనంగా సన్మానం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కలెక్టరెట్ కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ ను పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ , వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో…

మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్డి సమాఖ్య నాయకులు

మన న్యూస్: పినపాక రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో మణుగూరు రెడ్డి సమాఖ్య అధ్యక్షులు నాసిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సంఘం నాయకులు కలిసినట్లు…

అభివృద్ధి పతంలో ఆదిభట్ల 20 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ఆదిభట్ల:

మన న్యూస్ఇ బ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగర కలాన్ 5వ వార్డులో శనివారం కచ్చిర్ నుండి లట్టుపల్లి రవీందర్ రెడ్డి ఇంటి వరకు 10 లక్షల రూపాయల సిసి రోడ్డు, 10 లక్షల రూపాయల అండర్ డ్రైనేజీ పనులను ఆదిభట్ల…

మియాపూర్ డివిజన్ లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపనలు

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 22)మన న్యూస్ :- శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు.శుక్రవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని   బొల్లారం ప్రధాన రహదారి నుండి బికే…

వాహనం ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడి మృతి

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 22)మన న్యూస్ ,వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన   మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 19 మంగళవారం రాత్రి మదీనాగూడ ప్రధాన…

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూలీ లైన్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించడం…

You Missed Mana News updates

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…