పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక శాసనసభ్యులుపాయం వెంకటేశ్వర్లు

మన న్యూస్: ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ రథసారథి పోరాటయోధుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ అకాల మరణం అనంతరం ఖమ్మం సిపిఐ గిరి ప్రసాద్ భవన్ లో ఏర్పాటుచేసిన పోటు ప్రసాద్ పార్థివదేహానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులర్పించారు.…

మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలల్లో అభివృద్ధి చేసింది ఏమీ లేదు? కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి

మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పై ఆరోపణలు చేస్తే సహించేదిలేదాని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్…

సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్ ?

మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ : అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ పవర్ ఏంటో చూపించాం జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో సైతం బరిలో నిలిచి తమ సత్తా ఏమిటో మరోసారి చూపిస్తామంటూ యువత ముందుకొస్తున్నారు. వారితో రాజకీయం ఏమవుతుందని లైట్‌గా తీసుకునే రాజకీయ…

దీక్షా దివస్’కు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ కామారెడ్డిలో శుక్రవారం తలపెట్టిన బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమానికి ఉమ్మడి నిజాంసాగర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బొగ్గుగుడిసె కూడలి నుంచి కామారెడ్డికి వెళ్లారు. మాజీ ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి,…

జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఎస్సీ కాదు… బిసి, రాజ్యాంగబద్ధంగా అధికారులు లోబర్చుకొని తప్పుడు ధృవీకరణ పత్రం తో ఎమ్మెల్యేగా విజయం సాధించారు, ఈ విషయంపై జనవరి 8న తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను, ఎమ్మెల్యే లక్ష్మీ కాంత్రాలతో రాజీ పడే ప్రసక్తి లేదు,  న్యాయస్థానం లో తనకు న్యాయం జరుగుతుంది,  జుక్కల్ లో ఉప ఎన్నిక కాయం, విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే,

మన న్యూస్ ,నిజాంసాగర్,(జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరవు ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదని, ఆయన బిసి వర్గానికి చెందిన వ్యక్తిగా తాను ఆధారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని జుకల్ బారసా మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే వెల్లడించారు. ఆయన…

జిల్లాలో ప్రథమ స్థానం మల్లుర్ పాఠశాల జిల్లా విద్యాధికారి రాజు

మన న్యూస్: నిజాం సాగర్ ,జుక్కల్ , జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ పోటీల్లో మల్లూరు జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని సౌమ్య, భావన ,మీనాక్షి లు మొదటి స్థానంలో సత్తా చాటారు.నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ మల్లూరు జడ్పిహెచ్ఎస్…

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మన న్యూస్: సుజాతనగర్ వేపలగడ్డలోని వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయ ప్రాంగణం, వంటగదులు, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. కలిగే ఇతర ఇబ్బందులను గురుకుల విద్యాలయ…

మాలల సింహ గర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మన న్యూస్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో డిసెంబర్ 1 హైదరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను మాలల సింహ గర్జన కామారెడ్డి జిల్లా…

డియస్ మార్ట్ సూపర్ మార్కెట్ ఘనంగా ప్రారంభం

మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో దాదా పీర్ నేతృత్వంలోని డియస్ మార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా బిజెపి…

మోటార్స్ కార్ మెకానిక్ షెడ్ నీ ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్ట మల్లారం నందు అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన గోడపర్తి వంశీ నూతనంగా నిర్మించబడిన ఆర్ డి మోటార్స్ కార్ మెకానిక్ షెడ్ నూతన ప్రారంభోత్సవానికి పినపాక ఎమ్మెల్యే పాయం ముఖ్యఅతిథిగా…

You Missed Mana News updates

గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….
ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///