కాంగ్రెస్ పాలనలోనే రైతులకు సముచిత ప్రాధాన్యం ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో పినపాక ఎమ్మెల్యే పాయం. బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.సీ.ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం.

మన న్యూస్: పినపాక, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా సోమవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని జీ వీ ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంబరాలకు పినపాక…

కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో రైతుల సమావేశం

మన న్యూస్: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవాని పేట గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులందరూ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఇచ్చినటువంటి హామీని రెండు లక్షల రూపాయల…

బంగ్లాదేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించిన హిందూ ధార్మిక సంఘం

మన న్యూస్: కామారెడ్డి జిల్లా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కామారెడ్డి పట్టణంలో హిందూ ధార్మిక సంఘాల అయ్యప్ప ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ…

మళ్ళీ తెరపైకి వీఆర్ఏల ధర్నా

మన న్యూస్: కామారెడ్డి జిల్లా జీవో నెంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాల వయస్సు పైబడిన విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏలకు కొంతమందికి…

బీ కేర్ ఫుల్.. యాత్రల పేరుతో ఘరానా మోసం

Mana News :-  ఉప్పల్ లో యాత్రల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ పుణ్య క్షేత్రాల పేరుతో ఆఫర్స్ ప్రకటించి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డాడు. మానస సరోవరం ఇతర…

వన్నె తరగని ఆర్యవైశ్య నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి కి తరలి రండి

మన న్యూస్: దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య మూడో వర్ధంతి డిసెంబర్ 4,2024 న హైదరాబాదులోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫెడరేషన్ ఆఫ్ అవొపాస్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా…

మానవత్వం చాటుకున్న మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గం అల్మాస్గూడ లోని శ్రీ శ్రీ హోమ్స్ లో మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం ను శ్రీశ్రీ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ అభ్లాష్ రెడ్డి,డాక్టర్ సాయి…

24 గంటల్లో మర్డర్ కేసును చేదించిన దేవునిపల్లి పోలీసులు

మన న్యూస్: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ…

మర్డర్ కేసును చేదించిన దేవునిపల్లి పోలీసులు

మన న్యూస్: జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ 30.…

సన్న రకం వడ్లు బోనస్ రుణమాఫీ పై సి యం టేలీ కన్ఫీర్న్స్

మన న్యూస్: నవంబర్ 30:24 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి ,మహబూబ్ నగర్ లో పాల్గొన్న రైతు పండగ కార్యక్రమాన్ని లింగంపేట్ రైతు వేదిక నుండి వీక్షించడం జరిగింది.. రుణ మాఫీ నిధుల విడుదల & సన్న…

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి