గ్రామాలలో క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి జిల్లా క్షయ వ్యాధి నిర్ధారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ జి. వెంకట ప్రసాద్ తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఎం ఎల్ హెచ్ బి మరియు ఏఎన్ఎం…

టీ పుత్తూరు కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని టీ పుత్తూరు శ్రీ కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం తిరుమంజన, పాలాభిషేకం సాయంత్రం ఊంజల…

జడ్పీ హై స్కూల్లో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె మండలం జూలై-19 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా, తవణంపల్లె మండలంలోని జడ్పీహెచ్ హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ…

బదిలీ పై వెళ్లిన సిఆర్పి దనంజయ కి సన్మాననం:

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండలంలోని తొడతర సి ఆర్ సి నందు గత13 సంవత్సరాలుగా సిఆర్పి గా విధులు నిర్వహిస్తున్న ధనంజయ, బదిలీపై గంగవరం మండలం కు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండల విద్యాశాఖ అధికారి…

మామిడి రైతుకు ₹260 కోట్లు విడుదల పట్ల హర్షంసత్వరం రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలిగుజ్జు ఫ్యాక్టరీలు, రాంపులు బకాయలు చెల్లించాలిఏపీ రైతు సంఘం, మామిడి సంక్షేమ సంఘం విజ్ఞప్తి..

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీగా ₹4చొప్పున 260 కోట్లు నేడు విడుదల చేయడం హర్ష నీయమని ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా/టీ.జనార్ధన్ కార్యదర్శి కె . మునిరత్నం…

ప్రతి ఇంటికి చంద్రన్న వెలుగులు….. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టిడిపి నాయకులు…..

స్వర్ణసాగరం మనన్యూస్ తవణంపల్లె జులై-19సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీలో చారాలా హరిజనవాడలో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. 2000 ఉన్న…

పిల్లారి కుప్పంలో రైతు జగన్నాథంపై నలుగురు దాడి. తీవ్ర గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

ఎస్ఆర్ పురం, మన న్యూస్… పొలం వద్ద ఉన్న రైతుపై అదే గ్రామానికి చెందిన నలుగురు కలిసి రైతు జగన్నాథం పై దాడి చేసిన సంఘటన ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పంలో చోటు చేసుకున్నది.. పిల్లారి కుప్పం గ్రామానికి చెందిన…

తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో లేపాక్షి ఎంపోరియం – చంద్రబాబు కు విజ్ఞప్తి చేసిన హస్తకళల అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్, తిరుపతి :– తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన చంద్రబాబును…

శ్రీ ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి…సీఎం కు వినతిపత్రం సమర్పించిన రుద్రకోటి సదాశివం…

మన న్యూస్,తిరుపతి :-నాయి బ్రాహ్మణుల ఆరాధ్య దైవం శ్రీ ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు విజ్ఞప్తి చేశారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా…

సాయి సత్సంగ నిలయంలో విశేష పూజలు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు లోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉపపీఠం నందు పంచామృత, సుగంధ ద్రవ్య పూర్వక నువ్వుల నూనె తైలంతో శ్రీ భవానీ శంకర స్వామి వారి మృత్తికా శివలింగానికి మరియు శనైశ్చర భగవానుని యొక్క…