రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిని కలిసిన పేపళ్ల అమరయ్య నాయుడు

గూడూరు, మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా, గూడూరు నియోజకవర్గ, గూడూరు పట్టణముకు విచ్చేసిన, రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీ,సి,జనార్దన్ రెడ్డి ని ,మా ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు, డాక్టర్ శ్రీ…

ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం – వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి

వెదురుకుప్పం, మన న్యూస్: కూటమి ప్రభుత్వం లేని లిక్కర్ స్కామ్ లో కుట్ర పూరితంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఇరికించి, అక్రమంగా అరెస్ట్ చేయించిందని వైయస్సార్ యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన…

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – పరిశ్రమలతో వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

పంబలేరు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం- గూడూరులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి వెల్లడి గూడూరు, మన న్యూస్ :- రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సమానంగా అందించాలనే దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర…

మెదవాడ దళితవాడ పక్కనే కంపు బాబోయ్ కంపు..దళితవాడలంటే అధికారులకు అంతాలుసా

ఎస్ఆర్ పురం,మన్ న్యూస్.. ఎస్ఆర్ పురం మండలం జంగాలపల్లి వద్ద ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీ వ్యర్ధపు నీళ్లు అలాగే మామిడి ముట్లను మెదవాడ దళితవాడ పక్కనే ఇలా వదిలేయడంతో గ్రామానికి నీరు కలుషితమవుతున్నాయి అలాగే దుర్వాసన తో గ్రామస్తులు నానా ఇబ్బంది…

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు స‌క్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు

మన న్యూస్,తిరుప‌తిః– హరిహర వీరమల్లు సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హరిహర వీరమల్లు ఘన విజయం అందుకోవాలని అలిపిరి శ్రీవారి పాదాల వద్ద సోమ‌వారం సాయంత్రం కొబ్బరి కాయలు కొట్టి…

అంతర పంటలతో అదనపు ఆదాయం – మండల వ్యవసాయశాఖ అధికారి కె తిరుపతి రావు

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రధాన పంటలలో అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు అధిక అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ప్రధాన పంటకు కావలసిన సాగు ఖర్చులను అంతర పంటల ద్వారా పొందవచ్చని…

మోసూరు పి ఏ సి ఎస్ త్రీ మాన్ కమిటీ చైర్మన్ గా సింహాచలం

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోసూరు పిఎసిఎస్ త్రీ మ్యాన్ కమిటీ చైర్మన్ గా పిల్లల సింహాచలం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నాడు మోసూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు…

బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్కల టీచర్ సతీష్ ను తొలగించాలి -ఐసా

ఉరవకొండ మన న్యూస్ :చిన్న గడే హోతూర్లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న లెక్కలమాస్టర్ సతీష్ హై స్కూల్ విద్యార్థినుల పట్ల అనుచితంగా, అసభ్య కరంగా ప్రవర్తించిన సంఘటన ఫై ఉపవిధ్యాధికారిమల్లా రెడ్డి సోమవారం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు.…

సాగు చేస్తున్న భూములు కు పట్టాలివ్వాలి – కొటికి పెంట సర్పంచ్ ఆధ్వర్యంలో గిరిజన రైతు లు ఆందోళన

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దశాబ్దాల తరబడి తాము సాగు చేస్తున్న భూములకు డి పట్టాలు ఇవ్వాలని తరచూ రెవిన్యూ కార్యాలయం ఎదుట ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడానికి కారణం ఏమిటని…

ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి బి అనంతలక్ష్మికి అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్,మా సమస్యల్ని పరిష్కరించండి వినత పత్రం

మన న్యూస్ పాచిపెంట జులై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రాజెక్టు కార్యదర్శి కొత్తకోట పార్వతీదేవి అధ్యక్షులు దాలమ్మ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…

You Missed Mana News updates

విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం
కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు