స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను కలిసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…
మన న్యూస్,తిరుపతి :జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ లెజిస్లేటివ్ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కార్యక్రమానికి విచ్చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లను బుధవారం రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్…
నానో ఎరువులుతో అధిక దిగుబడులు – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మన న్యూస్ పాచిపెంట, జూలై 23:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పోడు వ్యవసాయంలో బస్తా ఎరువుల కంటే నానో ఎరువులే బాగా పని చేస్తాయని మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు హితవు పలికారు.చిట్టెలుభ, శతాభి గిరిశిఖర గ్రామాలలో…
ప్రభుత్వం తొలిడుగు ప్రచారం లో ముందంజ – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్
మన న్యూస్ పాచిపెంట,జూలై 23:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుపరిపాలన తొలి అడుగు లో భాగంగా పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం లో దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు…
ఘనంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 170 వ జయంతి వేడుకలు
గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం పాలిచర్ల వారి పాలెం ఉన్నత పాఠశాలలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, లోకమాన్య బిరుదాంకితుడు బాలగంగాధర్ తిలక్ 170 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. విద్యార్థులచే…
20, 21 సచివాలయాలలో P4 అవగాహన సదస్సు…..ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ నాయకులు అబ్దుల్ రహీం, మస్తాన్ నాయుడు లు
గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం 20 మరియు 21 సచివాలయాలలో జరిగిన P4 అవగాహన సదస్సులు సచివాలయాల అడ్మిన్ లు జీవిత మరియు ధనలక్ష్మీ ల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గూడూరు నియోజకవర్గ…
నరాల సమస్యలపై అందరూ అవగాహన కలిగి ఉండాలి – ప్రముఖ న్యూరాలజిస్ట్ జి. సంఘ మిత్ర
గూడూరు, మన న్యూస్ :- గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు వారి సౌజన్యంతో గూడూరు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల డాక్టర్ సి ఆర్ రెడ్డి భవనము నంద లి అయ్యల చంద్రమ్మ భాస్కరరావు ఫంక్షన్ హాల్ నందు…
P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం…….
సంపన్నులు, ఎన్.ఆర్.ఐ.లు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు P4 లో భాగస్వాములై మార్గదర్శకులుగా నిలవాలి…..19 వ సచివాలయం P4 అవగాహన సదస్సు లో మాజీ కౌన్సిలర్ ఇశ్రాయేల్ కుమార్ వెల్లడి గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం 19వ సచివాలయం…
దుర్గాడ శివాలయం లో ప్రత్యేక పూజలు
గొల్లప్రోలు జూలై మన న్యూస్ :– గొల్లప్రోలు మండలం.. దుర్గాడ గ్రామం. ప్రసిద్ధిగాంచిన రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజున ఆషాడ మాసం, మాస శివరాత్రి ,ఆరుద్ర నక్షత్రం, బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,…
బాల్యంలో బహుమతులు ప్రోత్సాహాన్ని ఇస్తాయిహైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ శాఖ వారి ఆధ్వర్యంలో చైర్మన్, విశ్రాంత ఉపాధ్యాయిని గుంటకు రామలక్ష్మమ్మ ఆర్థిక సహకారంతో బుధవారం సోమరాజు పల్లి పంచాయతీ పరిధిలో ఫకీర్ పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు…
వరి నారుమళ్లులో జింక్ లోపం నివారించాలి..
శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- వరి నారుమళ్లులో జింక్ లోపం నివారించాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు.పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా దార మల్లాపురం,శృంగదార గ్రామాల్లో రైతులకు వరి నారుమళ్లు యాజమాన్యంపై ముందస్తు అవగాహన కల్పించడం జరిగింది .ప్రస్తుతం నారుమళ్లు…