డిసిప్లిన్ మరియు డెడికేషన్తో ఎటువంటి విజయమైనా సాధ్యం : IPS ఉదయ కృష్ణా రెడ్డి
శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో “My Role Model” కార్యక్రమం లో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించిన IPS మన న్యూస్ సింగరాయకొండ:- శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో జరిగిన “My Role Model” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి శ్రీ…
విశ్రాంత హెడ్మాస్టర్ గుంజి చిన్న వెంకటేశ్వర్లు కన్నుమూత
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, ప్రముఖ నాటక నటుడు మరియు సినీ నటుడు గుంజి చిన్న వెంకటేశ్వర్లు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…
సుపరిపాలనలో తొలి అడుగు – వెదురుకుప్పం మండలంలో ఘనంగా ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం
మన న్యూస్ . వెదురుకుప్పం , జూలై 25 – :- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల సౌకర్యం, గ్రామీణ అభివృద్ధి, పారదర్శక పాలనకు పెద్ద పీట వేసిందని మరోసారి చాటిచెప్పిన కార్యక్రమం – “సుపరిపాలనలో తొలి అడుగు”. ఈ కార్యక్రమం…
సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన – కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి !!
గడ్డిఅన్నారం. మన న్యూస్ :- గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురపురి కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు…
కొఠియా గ్రామాల సమస్యను పరిష్కరించాలి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు
మన న్యూస్ సాలూరు జూలై 25:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొఠియా సరిహద్దు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కార్యదర్శికి ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ…
వచ్చే నెల 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలి.- మంత్రి నిమ్మల రామానాయుడు.. మన న్యూస్,తిరుపతి :తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ…
మంత్రి రామానాయుడు ను సన్మానించిన పులిగోరు
మన న్యూస్,తిరుపతి :తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులువూరు మురళీకృష్ణ రెడ్డి శుక్రవారం శాలువా తో ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,…
కూటమి ప్రభుత్వము కొట్టియా సరిహద్దు సమస్య పరిష్కరించేయాలి
మన న్యూస్ సాలూరు జూలై 25:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొట్టియా సరిహద్దు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కి ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ…
గిరిసీమల్లో సుపరిపాలన తొలిఅడుగు – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్
మన న్యూస్ పాచిపెంట,జూలై 25 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వమైన తెలుగుదేశం జనసేన పార్టీల తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఆయన సారధ్యంలో గిరిశిఖర…
మార్కెట్ లోకి కియా కారెన్స్ క్లావిస్ ఈవి కారు ఆవిష్కరణ
మన న్యూస్,తిరుపతి,: తిరుపతి రూర ల్ మండల పరిధిలోని చెన్నై – బెంగుళూరు జాతీయ రహదారి లో ఉన్న హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కార్ షోరూంలో శుక్రవారం కియా కారెన్స్ క్లావిస్ ఈ వి కారు ఆవిష్కరించడం జరిగింది.…