స్వర్గీయ తిక్కవరపు రామచంద్రారెడ్డి_ దేవసేనమ్మ జ్ఞాపకార్థం శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల, చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి పొర వైద్య చికిత్స శిబిరం

మన న్యూస్, ఇందుకూరుపేట ,ఆగస్టు 4: నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం, జగదేవిపేట లో కమ్యూనిటీ హాల్ నందు ఆగస్టు 4 వ తేదీ సోమవారం నుండి ఆగస్టు 10 వరకు స్వర్గీయ తిక్కవరపు రామచంద్ర రెడ్డి , దేవసేనమ్మ జ్ఞాపకార్థం…

పేద ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు, కొత్తపట్నం వీఆర్ఓ కు గూడూరు ఎమ్మెల్యే హెచ్చరిక!

గూడూరు, మన న్యూస్ :- ‘కోట మండలం కొత్తపట్నం వీఆర్ఓ వెంకటేశ్వర్లు వైఖరితో ఇబ్బందులు పడుతున్నాం.. లంచం ఇవ్వనిదే పనులు చేయడం లేదు.. గ్రామాలలోని భూ రికార్డులకు సంబందించిన తప్పుడు నివేదికలు ఇస్తూ తహసీల్దార్ ను సైతం తప్పుదోవ పట్టిస్తున్నాడు. దీంతో…

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు లోని ఐ సీ డీ స్ ప్రాజెక్టు ,అశోక్ నగర్ సెక్టార్,అరుంధతి పాలెం1,2, దూర్జటీ నగర్, స్కావెంజరెస్ కాలని,నరసయ్య గుంట, మాతమ్మ గుడి అంగన్వాడీ కేంద్రలలో సీ డీ పీ ఓ షేక్ మహబూబి…

అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు మోసం – మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర

మన న్యూస్ సాలూరు ఆగస్టు 4 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ పాలన కాలంలో రైతులకు రైతు రుణమాఫీ పేరుతో ఏ విధంగా మోసం చేశాడో, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు మరోసారి…

హస్తకళల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా…డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్, తిరుపతి: రాష్ట్రంలో హస్త కళాకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు హస్త కళలను అభివృద్ధి చేసేందుకు తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. సోమవారం…

జీ.వో. నెం: 26 అమలు కు చర్యలు తీసుకోవాలని వినతి మంత్రి సత్య కుమార్ యాదవ్ గారికి రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ విజ్ఞప్తి

మన న్యూస్, తిరుపతి:జీ.వో. నెం: 26 అమలకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు అంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం విజ్ఞప్తి చేశారు. సోమవారం…

అప్కాస్ ను రద్దు చేసి కార్మికుల కడుపు కొట్టద్దు – వై ఎస్ ఆర్ టి యూ సి జోనల్ ఇంచార్జి రాజారెడ్డి డిమాండ్

మన న్యూస్ :తిరుపతి :– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఔట్ సోర్సింగ్ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ (అప్కాస్ ) ను రద్దు చేయాలనీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నాడని,…

స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కరపత్రాలు పంపిణీ.

గూడూరు, మన న్యూస్ :- స్మార్ట్ మీటర్లు ను రద్దు చేయాలని కోరుతూ గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లోని 7 వ వార్డు లో సి.పి.ఎం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా సీపీఎం…

అటవీ ,బంజరు, అన్సర్వేడు భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు పట్టాలి ఇవ్వాలి – గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు సిధరపు అప్పారావు

మన న్యూస్ సాలూరు ఆగస్ట్ 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో జిల్లేడు వలస బొర్రా పనికు వలస గ్రామ గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

తుంబకుప్పంలో వైభవంగా మహాభారతయజ్ఞం ప్రారంభం.

హోమం నిర్వహి స్తున్న జమీందారు వంశస్థులు. బంగారుపాళ్యం ఆగస్టు 4 మన న్యూస్ :- బంగారుపాళ్యం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం మహాభారత యజ్ఞం వైభవంగా ప్రారంభం అయినది.ఈ కార్యక్రమానికి ఉభయ దారులుగా జమీందారీ వారసులు ఆర్.ఎన్.జ్యోతినాథ్,ఆర్.ఎన్. నాగేంద్రబాబు…

You Missed Mana News updates

ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!