నెల్లూరు రూరల్ ,వెంగళ నగర్ లో ఆరవ రోజు సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది వినూత కార్యక్రమం
మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,సెప్టెంబర్ 8: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్ఫూర్తితో సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు వెంగళరావు నగర్ ఏ బ్లాక్ నందు…
నెల్లూరు సిటీ వైఎస్ఆర్సిపి రాష్ట్ర పరిశీలకునిగా నియమితులు కావడంతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్ రెడ్డి
మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 8: నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర పరిశీలకునిగా నియమితులైన వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్ రెడ్డి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత…
ఇమామ్, మౌజాన్ లకు వేతనాలు అమలు చేయాలని కోరుతూ మైనార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన ధ్యాస ,నెల్లూరు ,సెప్టెంబర్ 8: నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ నాయకులు, ఇమామ్, మౌజాన్లతో కలిసి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్…
కొందరికి మోదం.. అందరికీ ఖేదం.
ఎస్టిఐ రమణమ్మా.. నీ ఈ సడింపు చర్యలు మానమ్మా!-ఉరవకొండ డిపో ఉద్యోగుల సమస్యలపై నిరసనఉరవకొండ మన ధ్యాస : డిపో మేనేజర్, ఎస్ టి ఐ చర్యలతో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఒకరివి ఒంటెత్తు పోకడలైతే, మరొకరి విసడింపు చర్యలతో మానసికంగా…
సూపర్ సిక్స్ సభ సూపర్ హిట్ చేయాలి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దిశా నిర్దేశం
ఉరవకొండ మన ధ్యాస: అనంతపురంలో ఈనెల 10వ తేదీన జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దశ దిశ నిర్దేశం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి…
పెండింగ్లో ఉన్న డి.ఎ.లు వెంటనే మంజూరు చేయాలి : ఎస్టీయూ డిమాండ్
యాదమరి, సెప్టెంబర్ 8 (మన ధ్యాస) :యాదమరి మండలంలో ఈరోజు రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను సంఘ ప్రతినిధులు సేకరించారు. ఈ…
అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించిన టౌన్ వైసీపీ నాయకులు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రైతులకు యూరియాను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిందని ఏలేశ్వరం టౌన్ వైసీపీ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు,వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యక్రమం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ విమర్శించారు.ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర…
నెల్లూరులో అమ్మ హాస్పిటల్ శుభారంభం
మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 7 :నెల్లూరు నగరం రామలింగాపురంలో అమ్మ హాస్పిటల్ ఐవిఎఫ్ సెంటర్ ను ఆదివారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించినారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు ,ఎమ్మెల్సీ బీద…
ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపర్డెంట్ గా డాక్టర్ వి రమేష్ బాధ్యతలు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సూపర్డెంట్ గా డాక్టర్ వి రమేష్ పదవీ బాధ్యతలను చేపట్టారు. గతంలో ఉన్న డాక్టర్ శైలజ కడియం ప్రభుత్వ ఆసుపత్రి కి బదిలీపై వెళ్లడం జరిగింది. ఈ…
కాకినాడ పార్లమెంట్ కార్యదర్శి గా వాసిరెడ్డి జగన్నాధం(జమిల్)..
శంఖవరం/రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ కార్యదర్శి గా తుని, పెద్దాపురం నియోజకవర్గాల అబ్జర్వర్, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం చెందిన వాసిరెడ్డి జగన్నాధం (జమిల్)నుపార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు,…