డ్రోను రెక్కలు తగిలి ఇద్దరికీ గాయాలు.. కర్నూలు ఆస్పత్రికి తరలింపు

జోగులాంబ గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 13 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామంలో పొలంలో పురుగుల మందు కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు డ్రోన్ రెక్కలు తగిలి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని స్థానికులు తెలిపారు.…

జిల్లాలోని బీచుపల్లి పుష్కర ఘాట్ ,మానవపాడు పెద్దవాగు ను పరిశీలించి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు,సిఐలు,ఎస్సై

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 13 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలోని ఎర్రవల్లి మండలం బీచుపల్లి పుష్కర ఘాట్ మానవపాడు మండలంలోని పెద్దవాగును పరిశీలించి మానవపాడు పెద్దవాగు కు అమరవాయి గ్రామానికి రాకపోకలు బంద్ కావడంతో విద్యార్థులు పాఠశాలలకు…

వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – మండల ప్రత్యేక అధికారి అరుణ

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):వర్షాకాలం ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి అరుణ సూచించారు. మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె…

సింగూరు ప్రాజెక్టు వరద గేటు ఎత్తివేత

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )మంజీరా పరివాహక ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో అధికారులు బుధవారం వరద గేటు ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.145 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.…

మక్తల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజక వర్గ కేంద్రంలోని ప్రభుత్వ సీ హెచ్ సీ ( సామాజిక ఆరోగ్య కేంద్రం) ని బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని…

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం,డీఎస్పీ నల్లపు లింగయ్య.

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : భారీ వర్షాలు వస్తున్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. కోస్గి మండల కేంద్రంలోని అట్కర్ గల్లిలో బుధవారం తెల్లవారుజామున 06 గంటల నుండి 08 గంటల వరకు…

ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన ఉప్పల కుటుంబ సభ్యులు

ఎల్ బి నగర్. మన న్యూస్ :- ఎల్ బి నగర్ నియోజకవర్గం లోని హయత్ నగర్ లోని సాయి శ్రీనివాస బాటిల్స్ కంపెనీలో రేణుక ఎల్లమ్మ తల్లి కి కుటుంబ సభ్యులతో కలిసి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న టి…

ఘనంగా ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవం

ఎల్ బి నగర్. మన న్యూస్ :- హిమాయత్‌నగర్: అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవ వేడుకలు హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్ ఎదుట మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు సయ్యద్ వల్లీలా…

కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )బిచ్కుంద మండల కేంద్రంలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల,జూనియర్ కళాశాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన పాఠశాల ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటారు,తరగతి…

ఉప్పల్ ప్రధాన రహదారి నీ పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్. మన న్యూస్ :- వర్షంతో ఉప్పల్ ప్రధాన రహదారి గుంతలు పడి అతలాకుతలం కావడంతోట్రాఫిక్ సమస్యగా మారిందని తెలుసుకొని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డు నీ పరిశీలించారు.గుంతలను పుడ్చి వేయాలని అధికారులకు సూచించారు . అధికారులు వెంటనే చేస్తామని…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..