నిజాంసాగర్ ప్రాజెక్టుకు 50,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

మన న్యూస్,*నిజాంసాగర్*,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువనుంచి మధ్యాహ్నం 3 గంటలకు 50,500 క్యూసెక్కుల భారీగా వరద వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులకు గాను 1400.90 అడుగుల నీరు…

సింగూరు కాల్వకు వెంటనే మరమత్తులు చేయండి.మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం

మన న్యూస్,సంగారెడ్డి జిల్లా,ఆగస్టు 17 , సింగూరు ప్రధాన కాల్వకు వెంటనే మరమత్తులు చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.ఆదివారం ఉదయం ప్రాజెక్టు లోని పుల్కల్ మండలం ఇసోజు పేట గ్రామంలో రాజనర్సింహ ప్రధాన కాల్వ కు గండి పడిన…

9 టీఎంసీలకు చేరిన నిజాంసాగర్ నీటిమట్టం.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ ప్రాజెక్టులోని ఎగువ భాగంలో గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరని వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 35,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు…

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు..మాజీ ఎమ్మెల్యే షిండే

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలంలో మీర్జాపుర్ హనుమాన్ ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రత్యేక పూజలు నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే వెంట మద్నూర్ మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్,నాయకులు నర్సింలు,…

నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో అకాల వర్షాల వల్ల చెక్ డ్యామ్ కు సంబంధించిన కెనాల్స్ తెగిపోయి గ్రామం ముంపుకు గురైందినీట మునిగిన ప్రాంతాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులతో కలిసి పరిశీలించారు.గత…

మండపాల వద్ద తప్పనిసరిగా నిఘా ఏర్పాటు చేయాలి.ఎస్ ఐ శివకుమార్

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )గణేష్ మండపాల వద్ద తప్పనిసరిగా నిఘా ఏర్పాటు చేయాలని ఎస్ ఐ శివకుమార్ సూచించారు.శనివారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గేటు వద్ద ఫంక్షన్ హాల్ లో గణేశ్ మండపాల నిర్వాహకులు,డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్ ( జుక్కల్,) మద్నూర్, డోంగ్లిప్రధాన రహదారి మధ్యన ఉన్న అంతపూర్,తడ్గుర్ వాగులు పొంగిపొర్లయి, అదేవిధంగా దిగువ భాగాన ఉన్న సోమూర్,చిన్న ఎక్లార, లింబూర్, వాడి గ్రామాల మధ్యలో ఉన్న లో లెవెల్ వంతెనల పై నుండి వరద పారడం…

ఐదు గేట్లును పైకెత్తి దిగువకు నీటి విడుదల

మన న్యూస్,నిజాంసాగర్,( సంగారెడ్డి )సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లను పైకెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ నెల 13వ తేదీన ప్రాజెక్టు 11వ నంబర్‌ గేట్‌ను 1.50 మీటర్ల పైకెత్తి దిగువకు…

కళ్యాణి ప్రాజెక్టు మూడు గేట్ల ఎత్తివేత – ఏఈ శివ ప్రసాద్

మన న్యూస్, నిజాంసాగర్:ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో గల కళ్యాణి ప్రాజెక్టుకు వరద నీరు 800 క్యూసెక్కులు చేరుతుండటంతో, ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేసి 700 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరా నదిలోకి విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ…

ప్రజల సౌకర్యార్థం కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం

మన న్యూస్ ,కామారెడ్డి జిల్లా ,బాన్సువాడ:ప్రజల రాకపోకల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. బాన్సువాడ ఆర్టీసీ డిపోలో జెండా ఊపి ప్రజలకు…

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ