చింతల రవి కుమార్ కి అంతర్జాతీయ యోగ దినోత్సవ ఆహ్వానం
వనస్థలిపురం. మన న్యూస్:- ఈ నెల జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైతు బజార్ పార్క్లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవి కుమార్ ని…
కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు
తుర్కయంజాల్. మన న్యూస్ :-కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా తుర్కయంజాల్ కూడలిలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పండ్లు పంపిణి…
తెలంగాణ లో అభివృద్ధి కేంద్రప్రభుత్వానిదే..కాంగ్రెస్ పార్టీ దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదు..11 ఏళ్లలో కేంద్రం ప్రభుత్వం అద్భుతాలు చేసింది.
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 19 : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం మెలచెర్వు గ్రామంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన నరేంద్ర మోడీ 11 సంవత్సరాల అమృతకాల సుపరిపాలనను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమానికి…
రైతులకు పెట్టుబడి భరోసా – రూ140.07 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ
గద్వాల జిల్లా మన న్యూస్. రైతు భరోసా పథకం వల్ల పెట్టుబడి భారం తగ్గి రైతులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు అభివృద్ధినే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు…
ఆడపిల్లలను వేధిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు-షీ టీమ్ పోలీసులు
మన న్యూస్, నారాయణ పేట జిల్లా:– కోస్గి పట్టణంలోని జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్మెయిలింగ్, సోషల్ మీడియా ద్వారా సెల్ఫోన్లో బ్యాడ్…
ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని నర్సంపేట RDOకి వినతిపత్రం అందజేసిన AIFDS వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు
నర్సంపేట, జూన్ 18:-ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యా హక్కు చట్టం (RTE Act) అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (AIFDS) తరఫున నర్సంపేట RDO ఉమారాణి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా…
రైతు నేస్తం’ వీక్షణ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 16, రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైతు వేదికల్లో రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా గాలిపూర్,అచ్చంపెట్ రైతు వేదికల్లో సీఎం వీడియో కాన్పరెన్సు(వీసీ) ద్వారా రైతులతో ముచ్చటించారు. ప్రతి మంగళవారం…
కేటీఆర్ ను కలిసిన మాజీ జడ్పీ ఛైర్మన్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 16 :ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఫార్ములా వన్ కారు రేసు కేసు లో కేటీఆర్…
నర్వ గ్రామంలో వైద్య పరీక్షలు..ఆరోగ్య కార్యకర్త సులోచన
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో ఎన్ సి డీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య కార్యకర్త సులోచన వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 30 సంవత్సరాల నుంచి పైబడిన వారు…
క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి 3వ తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికలకు రాష్ట్రంలోని హకీంపేట్,కరీంనగర్, ఆదిలాబాద్ లలో ఉన్న క్రీడా పాఠశాలల్లో చేరుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ…

