ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవుట్
మన ధ్యాస, నిజాంసాగర్, అక్టోబర్ 22:నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండు గృహాలు లబ్ధిదారులకు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో అనిత రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భారతి ఇండ్లకు ముగ్గు పోసి భూమిపూజ…
సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటీ…
మన ధ్యాస,నిజాంసాగర్(జు క్కల్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైద రాబాద్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మర్యాదపూర్వకంగా కలి శారు.ఈ సందర్భంగా సీఎంకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎంను కోరినట్లు…
బూర్గుల్లో కొమురం బీమ్ ఘనంగా 125వ జయంతి..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం బీమ్ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరయోధుడు కొమురం బీమ్ స్ఫూర్తితో ఈ…
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎంపీడీవో సత్యనారాయణ..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గిర్నీ తండాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల అభివృద్ధి అధికారి సత్యనారాయణ బుధవారం పరిశీలించారు.నిర్మాణ పనుల నాణ్యతను,పురోగతిని వివరంగా ఆరా తీశారు. అధికారులు,కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు వేగంగా…
ప్రతి పేదింటిలో సంక్షేమ కాంతులు నింపాలన్నదే ప్రజా ప్రభుత్వ ధ్యేయం …జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం డోంగ్లీ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్…
సింగరేణి కార్పొరేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవనీతి మయం**గత ఇరువై అయిదు సంవత్సరాలు గా ఒకే కాంట్రాక్టర్ కి టెండర్ దక్కుతున్న వైనం
భారీగా ముడుపులు అందుకుంటున్న ఫారెస్ట్ అధికారులు**సి అండ్ ఎండి దృష్టి సారించకపోతే ఇంకా ఎంత అవినీతి జరుగుతుందో అని కాంట్రాక్టర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సింగరేణి, మన ధ్యాస: తక్షణం చర్య తీసుకోవాలని కోరుతున్నారు**కాంట్రాక్టర్స్ నీ కూడా సింగరేణి మైన్ కర్ర…
అంగన్వాడీ స్థలంలో అక్రమ నిర్మాణం – వెంటనే తొలగించాలి : జిల్లా అధికారి ప్రమీల
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 21:నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామ అంగన్వాడీ కేంద్ర స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని తక్షణమే తొలగించాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీలఆదేశించారు.మంగళవారం ఆమె బాన్స్వాడ, ఎల్లారెడ్డి ఐసిడిఎస్ సిడిపిఓలతో కలిసి సుల్తాన్నగర్,హాసన్పల్లి…
డీఎస్పీగా ఎంపికైన రోజా బాయికి ఘన సన్మానం…
మన ధ్యాస,నిజాంసాగర్:( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలంలోని గిర్ని తండాకు చెందిన కడావత్ రోజా బాయి ఇటీవల నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు.ఈ సందర్భంగా మంగళవారం విజయ్–రోజా బాయి దంపతులను తండా వాసులు,…
మొహమ్మద్నగర్లో పేకాట దందా– ఎస్ఐ శివకుమార్ దాడి
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్నగర్ మండల కేంద్రంలోని పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎస్ఐ శివకుమార్ సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించారు.ఈ దాడిలో పేకాటలో పాల్గొంటున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని,వారి వద్ద నుండి రూ.41,410/- నగదు, 52…
సమాచారాన్ని సేకరించి పంపించడమే నా బాధ్యత..ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోలా
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి నిబద్ధత కలిగిన నాయకుడికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవీ దక్కుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోలా అన్నారు.కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎంపిక…

















