మంత్రి ఆర్డీఎస్ రైతులను ఆదుకోండిమంత్రి ఉత్తమ్ కు వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే విజయుడు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి గద్వాలలోని…

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పర్యటనకు విచ్చేసిన సాగునీటి శాఖ,మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 28 : గద్వాల నియోజకవర్గం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ పర్యటన సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సాగునీటి మరియు పౌరసరఫర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పశు…

ఎల్ఎస్ఇ గ్రాడ్యుయేట్ తోట జసింతకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్తె తోట జసింత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)…

పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో “డ్రై డే – ఫ్రైడే” కార్యక్రమం పురస్కరించుకుని పరిసరాల పరిశుభ్రతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పరిశుభ్రత పట్ల జాగ్రత్త వహించాలని,…

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ గేట్ సమీపంలోని పిఎసిఎస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ సహకార సంఘం చైర్మన్ నర్సింహ…

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి కూతుబ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మక్తల్ నియోజక వర్గం లొని అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో చేపట్టబోయే…

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మొహరం ఉత్సవాలను ప్రజలంతా కలిసిమెలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉట్కూర్ ఎస్సై రమేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉట్కూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పీర్ల ఉత్సవ కమిటీ పెద్దలతో శాంతి సమావేశం…

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

తూర్కయంజాల్. మన న్యూస్ :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తూర్కయంజాల్ మున్సిపాలిటీలో నాగార్జున సాగర్ ప్రధాన రహదారికి ఆనుకోని తేజస్విని,సుకన్య నేతృత్వంలో చిత్రక ఫ్యాబ్రిక్స్ అండ్ బౌటిక్యూ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ వ్యాపారం లో రాణించి…

కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి-సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 27 :జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్…

ఇందిరమ్మ బిల్లులపై అనుమానాలు వద్దు,మంత్రి వాకిటి శ్రీహరి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు వస్తాయా రాదా అని అనుమానం వద్దని నా ఇల్లు అమ్మయినా మీకు బిల్లులు చెల్లిస్తానని క్రీడలు యువజన మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి…

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి