సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి – ఎంఈఓ తిరుపతి రెడ్డి
మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ తిరుపతిరెడ్డి శనివారం అకస్మాత్తుగా సందర్శించారు. ప్రార్థన సమయానికే పాఠశాలకు చేరుకున్న ఎంఈఓ ప్రార్థన కార్యక్రమాన్ని పరిశీలించారు.అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు.తరగతులను సందర్శించి విద్యాబోధన విధానాన్ని…
వర్షానికి తడుస్తున్న వరి ధాన్యం…. కంటతడి పెడుతున్న అన్నదాత ..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్న కష్టజీవి కర్షకుడికి అకాల వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రారంభమైన వర్షాలు, ఇప్పటివరకు అన్నదాతలను వదలడం లేదు.జిల్లాలో భారీ వర్షాలు కురవడం,చేతికి వచ్చిన పంట నీటి…
ముళ్ల పొదలను తొలగించండి. ?
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )అక్టోబర్ 25, మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామ గేటు నుంచి హెడ్స్లూస్ వరకు ఇరుప్రక్కల ముళ్ల పొదలు విస్తరించి పెరిగాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బస్సులు వెళ్లే సమయంలో అటు ఇటు నుంచి…
క్రషింగ్ సీజన్ ఆరంభానికి శుభారంభం – మాగి జిఎస్ఆర్ ఫ్యాక్టరీలో ఘనంగా బాయిలర్ పూజ….. జిఎస్ఆర్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ శంకర్రావు,.. వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్రావు,
మన ధ్యాస,నిజాంసాగర్, అక్టోబర్ 24 ( జుక్కల్ ):నిజాంసాగర్ మండలంలోని మాగి జిఎస్ఆర్ చక్కెర ఫ్యాక్టరీలో శుక్రవారం బాయిలర్ పూజను ఘనంగా నిర్వహించారు.ఫ్యాక్టరీలో క్రషింగ్ విజయవంతం కావాలని,సీజన్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్పత్తి సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తూ బాయిలర్ వద్ద పూజారి…
ముళ్ల పొదలను తొలగించండి..!
మన ధ్యాస, మొహమ్మద్నగర్: మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామ గేటు నుంచి హెడ్స్లూస్ వరకు ఇరుప్రక్కల ముళ్ల పొదలు విస్తరించి పెరిగాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు వెళ్లే సమయంలో అటు ఇటు నుంచి వచ్చే…
సురేష్ డెంటల్ క్లినిక్ ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
నాగారం, మన ధ్యాస నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద సురేష్ డెంటల్ క్లినిక్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించారు.ప్రజలకు ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన దంత చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ…
తెలంగాణ ఉద్యమ తరహాలో బిసి రిజర్వేషన్ల పోరాటానికి ఏకం కావాలి
బిసిల్లారా ఇకనైనా మేల్కోండి…సకలజనుల తరహాలో ఉద్యమిద్దాం…బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిసి జెఏసి చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ నర్సంపేట, మన ధ్యాస, అక్టోబర్ 23:వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బిసి సంక్షేమ సంఘం పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో…
మాగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోని రైతులు ధాన్యాన్ని…
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) దళారులను నమ్మి కష్టపడి పండించిన రైతులు మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట…
కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్, (జుక్కల్ ) జుక్కల్ మండలంలోని వజ్రఖండి గ్రామంలో మాజీ ఎంపీటీసీ రాంపటేల్,రాములు, బీఆర్ఎస్ నాయకులు హన్మంతరావు పటేల్,సంతోష్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన సుమారు 150 మంది నాయకులు,కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్…

















